ఏపీ ముఖ్యమంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరోసారి ప్రధాని మోడీతో అలాగే కేంద్ర హోం మంత్రి అమిత్ షాలతో భేటీ కానున్నారని విస్వసనీయ వర్గాల సమాచారం......
రాజధాని రైతుల కోసం పోరాటం చేస్తున్నారు తెలుగుదేశం నేతలు.. అయితే జనసేన అధినేత పవన్ కల్యాన్ కూడా తన మద్దతు రైతులకి ప్రకటించారు. రాజధాని తరలించకుండా ఇక్కడే కొనసాగించాలి అని డిమాండ్ చేస్తున్నారు,...
మూడు రోజుల పర్యటన నిమిత్తం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ శుక్రవారం ఉదయం న్యూఢిల్లీ బయల్దేరి వెళ్లారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీతోపాటు పలువురు కేంద్ర మంత్రులను సీఎం కలవనున్నారు. తెలంగాణ ప్రభుత్వం...
టీడీపీ ఎమ్మెల్యే రఘురామ కృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో(RRR Custodial Case) కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో అప్పుడు గుంటూరులోని ప్రభుత్వ జనరల్...