కొత్త రకం వ్యాధి వైరస్ గురించి ఏదైనా వార్త వినిపిస్తే వెంటనే జనం భయపడుతున్నారు, మళ్లీ ఏ వైరస్ వచ్చి మనల్ని హరిస్తుందా అనే భయం చాలా మందిలో ఉంది, తాజాగా కరోనాతో...
రష్యా వ్యాక్సిన్ ని ప్రవేశ పెట్టింది, దీనిపై అధ్యక్షుడు పుతిన్ ప్రకటన చేశారు, ఆయన కుమార్తెకు కూడా ఓ టీకా ఇచ్చారు, దీని పనితీరు బాగుంది అని తెలియచేశారు.. అయితే చాలా మంది...
కంటికి కనిపించని సూక్ష్మ జీవి కరోనా వైరస్ తో ప్రపంచం పోరాడుతోంది... దీన్ని అంతమొందించేందుకు శాస్త్ర వేత్తలు అనేక పరిశోదనలు చేస్తున్నారు... ఇప్పటికే పలు దేశాలు కరోనా దాటికి అతలా కుతలం అయిపోయాయి......
ఈ కరోనా విలయ తాండవం సృష్టిస్తోంది, ఇంత దారుణమైన విపత్తు ఈ మధ్య ప్రపంచాన్ని వణికించింది లేదు.. రెండు లక్షలమంది మరణం అంటే, చిన్న విషయం కాదు.. 25 లక్షల మందికి వైరస్...
కరోనా మహమ్మారిని నియంత్రించేందుకు ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలు లాక్ డౌన్ పాటిస్తున్నాయి... అత్యవసరమైతే తప్ప ఎవ్వరు బయటకు రాకుడదని హెచ్చరిస్తున్నారు... అయినా కూడా ప్రపంచ వ్యాప్తంగా రోజు రోజుకు కరోనా కేసులు...
మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాపై టీడీపీ అధినేత చంద్రబాబు(Chandrababu) ప్రశంసలు కురిపించారు. ఏలూరు జిల్లా దెందులూరులో ప్రజాగళం సభకు హాజరైన చంద్రబాబు రాధా గురించి ప్రత్యేకంగా...
త్వరలో అమెరికా, వెస్టిండీస్ వేదికల్లో జరిగే టీ20 ప్రపంచకప్ కోసం భారత జట్టు(T20 World Cup)ను బీసీసీఐ ప్రకటించింది. ఈ జట్టుకు రోహిత్ శర్మ కెప్టెన్గా...
టీడీపీ, జనసేన, బీజేపీ(TDP-Janasena-BJP) కూటమి మేనిఫెస్టోను విడుదల చేసింది. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, బీజేపీ రాష్ట్ర ఇంఛార్జ్ సిద్ధార్థ్ నాథ్ సింగ్ ఈ మేనిఫెస్టో పోస్టర్ను...