పూర్తిగా నైరుతి రుతుపవనాలు వచ్చేశాయి, ఇక ఈసారి వర్షపాతం ఎలా ఉంటుంది అని ప్రతీ ఒక్కరు ఆలోచన చేస్తున్నారు, అయితే వర్షాలు బాగా కురుస్తాయి అని వాతావరణ విభాగం కూడా ఇప్పటికే చెప్పింది.....
తెలంగాణ వెంకన్నగా ఆయనని పిలుస్తారు, ఆయన దగ్గరకు వెళితే ఎలాంటి కోరికలు అయినా తీరతాయి అని భక్తులు నమ్ముతారు..కోరిన కోర్కెలు తీర్చే ఇలవేల్పుగా వెలుగొందుతున్న చిలుకూరు బాలాజీ దేవాలయం భక్తులపాలిట కొంగు బంగారంగా...
ఇరు తెలుగు రాష్ట్రాల ప్రజలు... తమకు ఎవరైన మంచి చేస్తే వారికి చచ్చేదాక గుండెల్లో పెట్టుకుని చూసుకుంటారు.... వారు చేసిన త్యాగాన్ని నిత్యం తలుచుకుంటూ ఉంటారు... కష్టం విలువ తెలిసిన వారే కష్టాన్ని...
మాజీ ముఖ్యమంత్రి దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డికి గుడి కట్టి తన అభిమానాన్ని చాటుకున్నాడు.. అదికూడా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సొంత జిల్లా చిత్తూరు జిల్లాలోనే కావడం గమనార్హం...
తవణంపల్లె మండల...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...