తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న సమయంలో కొందరు నేతలు పెద్ద పెద్ద పదవులు పొందారు.. అయితే వారిలో ఇరిగేషన్ మంత్రిగా దేవినేని ఉమా పని చేశారు .. ముఖ్యంగా వైసీపీ నేతలు కూడా...
గన్నవరం పంచాయతీ ఇప్పుడు తేలేలా కనిపించడం లేదు.. అయితే ఇక్కడ నుంచి వైసీపీ తరపున టికెట్ పొంది వల్లభనేని వంశీ పోటీ చేస్తారు అని పక్కాగా తెలుస్తోంది. అయితే వైసీపీ జెండా జగన...
ఏపీ మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు రాజధాని అమరావతి సమీపంలో కృష్ణా నది కరకట్టపై ఉన్న నివాసం అక్రమ నిర్మాణం అని సీఆర్డీఎ అధికాలు గతంలో తేల్చి చెప్పారు......
ఏపీ అధికార తెలుగుదేశం పార్టీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు మరోసారి జగన్ మోహన్ రెడ్డిపై నిప్పులు చెరిగారు. వైసీపీ నాయకులు మీడియాలో ఎంత ప్రచారం చేసినప్పటికీ విజయం టీడీపీదేనని అంటున్నారు. ఈ...
ఆదిలాబాద్లో(Adilabad) ఉన్న సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(CCI) ఫ్యాక్టరీ విషయంలో కేంద్ర ప్రభుత్వం కుట్రలు పన్నుతోందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) ఆరోపించారు....
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్కు(Gaddam Prasad Kumar) మాజీ మంత్రి హరీశ్రావు(Harish Rao) లేఖ రాశారు. నక్షత్రం గుర్తు లేని ప్రశ్నలకు సమాధానాలు...