భారత్లో కరోనా కేసులు కాస్త తగ్గుముఖం పట్టాయి. మొన్నటి వరకు మూడు లక్షలకు తగ్గకుండా కరోనా కేసులు నమోదు అయ్యాయి. కానీ ఇప్పడు రోజుకు రెండు లక్షల కరోనా కేసులు నమోదు అవుతున్నాయి....
భారతదేశంలో కరోనా వైరస్ వ్యాప్తి కాస్త తగ్గుతుంది. క్రితం రోజుతో పోలిస్తే కరోనా కేసులు కాస్త తగ్గుతున్నట్టు అనిపిస్తుంది. థర్డ్ వేవ్ కారణంగా గత కొద్ది రోజుల నుంచి రోజుకు మూడు లక్షలకు...
తెలంగాణలో కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 53,073 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. 1963 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 7,07,162కు...
తోడపుట్టిన అన్న రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడని తెలిసి తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది ఆ యువతి. సంతోషం వచ్చినా, బాధ వచ్చినా తోడుగా ఉండే అన్న..ఆసుపత్రిలో విగత జీవిగా పడి ఉండటాన్ని చూసి...
విశాఖ ఆర్కే బీచ్ లో తీవ్ర విషాదం నెలకొంది. ఒడిశా నుండి విశాఖకు వచ్చిన నలుగురు యువతీ యువకులు సముద్రంలో గల్లంతు అయ్యారు. అందులో ఓ యువతి మృతి చెందగా మిగతా ముగ్గురి...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...