ఏపీలో కరోనా మహమ్మారి పీడ దాదాపు విరగడయింది. ఆయా జిల్లాల్లో స్వల్ప కేసులు నమోదు అవుతుండగా అనంతపురంలో మాత్రం అత్యధికంగా 26 కేసులు నమోదవడం గమనార్హం. గడిచిన 24 గంటలలో రాష్ట్ర వ్యాప్తంగా...
తెలంగాణ సీఎం కేసీఆర్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు నూతన TRS జిల్లా అధ్యక్షులను ఆ పార్టీ చీఫ్ కేసీఆర్ బుధవారం ప్రకటించారు. సంస్థాగత ఎన్నికల ప్రక్రియలో భాగంగా నూతన...
తెలంగాణలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. నేడు రాష్ట్ర వ్యాప్తంగా 1,13,670 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా..4559 పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి. ఒక్క జీహెచ్ఎంసీలోనే 1,450 కరోనా కేసులు నమోదు అయ్యాయి. అలాగే...
గవర్నర్ ప్రసంగాన్ని ఉద్దేశించి అసెంబ్లీ మీడియా పాయింట్ దగ్గర మాట్లాడిన కేటీఆర్(KTR).. సీఎం రేవంత్పై విమర్శలు గుప్పించారు. రుణమాఫీ చేసి రైతులను ఆదుకున్నామని మొన్నటి వరకు...
తెలంగాణ అసెంబ్లీలో ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ(Jishnu Dev Varma) ప్రసంగం అంతా అబద్ధాలే ఉన్నాయని మాజీ మంత్రి కేటీఆర్(KTR) వ్యాఖ్యానించారు. గవర్నర్...
తెలంగాణ అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాలు(Budget Sessions) ప్రారంభంకానున్నాయి. వీటి ప్రారంభానికి ముందు ఆనవాయితీ ప్రకారం ఈరోజు ఉభయ సభలను శాసనసభ, శాసనమండలిని ఉద్దేశించి గవర్నర్ జిష్ణుదేవ్...