అల్లు అర్జున్-సుకుమార్ కాంబినేషన్లో రూపుదిద్దుకుంటోన్న 'పుష్ప' సినిమా రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానుంది. పాన్ ఇండియా లెవల్లో రూపొందుతున్న ఈ మూవీలో రష్మిక మందన్నా హీరోయిన్. ఈ చిత్రానికి దేవీ శ్రీ...
దీపావళికి ముందు ద్రవ్యోల్బణం భారీ షాక్ ఇచ్చింది. ప్రభుత్వ చమురు మార్కెటింగ్ కంపెనీలు నవంబర్ 1 నుంచి ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల ధరలను పెంచింది. దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ చమురు సంస్థ...
జియోఫోన్ నెక్స్ట్ ధరను ప్రకటించింది రిలయన్స్ సంస్థ. ఈ ఫోన్ ధరను రూ. 6,499గా నిర్ణయించింది. ఈ ఏడాది దీపావళి నుంచి జియోఫోన్ నెక్స్ట్ మార్కెట్లోకి విడుదల కానున్నట్లు తెలిపింది. వినియోగదారులు ముందుగా...
తక్కువ ధరలో ఆకర్షణీయమైన ఫీచర్స్తో జియో టెలికాం సంస్థ గూగుల్తో కలిసి కొత్త మోడల్ స్మార్ట్ఫోన్ 'జియోఫోన్ నెక్ట్స్'ను తీసుకురానుంది. గత నెలలో వినాయకచవితి సందర్భంగా ఈ స్మార్ట్ఫోన్ను మార్కెట్లోకి విడుదల చేస్తారని...
ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హిందువులందరు ఆయా సంప్రదాయ దుస్తుల్లో, పద్దతిలో దీపావళి పండుగను జరుపుకుంటారు... ముఖ్యంగా ఇరు తెలుగు రాష్ట్రాల్లో దీపావళి పండుగకు ఉన్న ప్రత్యేకత వేరు.... కుల మత భేదాలు లేకుండా...
దేశ వ్యాప్తంగా ఉన్న హిందువులందరు దీపావళి పండుగను ఘనంగా జరుపుకుంటారు... కులమత భేదాలు లేకుండా అందరు కలసికట్టుగా జరుపుకునే పండుగ ఏదైనా ఉందంటే అది దీపావళి పండుగే...
నరకాసురుడనే రాక్షసుడుని సంహరించిన మరుసటి...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...