హైదరాబాద్(Hyderabad) పంజాగుట్టలో కారు బీభత్సం సృష్టించింది. ఓ వ్యక్తి కారుతో పలువురిని ఢీ కొట్టి పరారయ్యేందుకు ప్రయత్నించాడు. అప్రమత్తమైన స్థానికులు అతని పట్టుకునేందుకు ప్రయత్నించారు. కారుని వెంబడించి అతనిని రోడ్డుపై నిలిపివేశారు. సదరు...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...