గోదావరిలోకి దిగి ఐదుగురు మృతిచెందిన ఘటన తూర్పు గోదావరి(East Godavari) జిల్లా తాళ్లపూడి మండలం తాడిపూడిలో చోటుచేసుకుంది. మహా శివరాత్రి(Maha Shivaratri) సందర్భంగా ఈరోజు(బుధవారం) ఉదయం స్నానం చేయడానికి 11 మంది యువకులు...
వైసీపీ ప్రభుత్వ తీరుపై తూర్పుగోదావరి(East Godavari) జిల్లా రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇసుక ర్యాంపు(Sand Ramps) కోసం లంక భూముల్లోని పంటలను పట్టించుకోవడంలేదని మండిపడుతున్నారు. ఇప్పటికే 300 ఎకరాల భూమి గోదావరిలో...
నీటితో కళకళలాడాల్సిన జీవనది గోదావరి(Godavari River) ప్రస్తుతం వెలవెలబోతోంది. ఇసుకమేటలతో ఎడారిలా దర్శనమిస్తోంది. తీవ్ర వర్షాభావ పరిస్థితులకు ఇది అద్దం పడుతోంది. గతేడాది జులై 6న భద్రాచలం వద్ద 15.5 అడుగుల నీటితో...
లోన్ యాప్(Loan App) నిర్వాహకులు రెచ్చిపోతూనే ఉన్నారు. పోలీసులు ఎన్ని కఠిన చర్యలు తీసుకుంటున్నా వారి ఆగడాలు మాత్రం తగ్గడం లేదు. రోజురోజుకు వీరి వేధింపులు ఎక్కువైపోతున్నాయి. తాజాగా ఈ వేధింపుల బారినపడి...
Rain Alert |తెలుగు రాష్ట్రాల్లో అకాల వర్షాలు రైతులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. చేతికి పంట వచ్చే సమయంలో వర్షాలతో వందలాది ఎకరాలు దెబ్బతింటున్నాయి. వాయువ్య మధ్యప్రదేశ్ నుంచి దక్షిణ...
ఏపీ: తూర్పు గోదావరి జిల్లా ముమ్మిడివరం పోలీస్ స్టేషన్ లో పని చేసిన పూర్వపు స్టేషన్ హౌస్ ఆఫీసర్ కె.వెంకట నాగార్జునపై ముమ్మిడివరం పి. ఎస్. లో క్రైమ్ నంబర్ 234/2021,తేదీ 29.10.2021,...
హైదరాబాద్ : రాచకొండ కమిషనరేట్ పరిధి సరూర్ నగర్ లో భారీగా గంజాయి పట్టుబడింది. తూర్పు గోదావరి జిల్లా నుంచి గంజాయిని హైదరాబాద్ కు బొలేరేలో తరలిస్తుండగా పోలీసులు సరూర్ నగర్ వద్ద...
తూర్పుగోదావరి జిల్లా రాజోలు నియోజకవర్గ వైసీపీలో వర్గవిభేదాలు తారా స్థాయికి చేరుకున్నాయి... ఈ నియోజకవర్గంలో జనసేన పార్టీ తరపున రాపాక వరప్రసాద్ గెలిచారు... వైసీపీ ఆవిర్భవం నాటినుంచి పార్టీని నమ్ముకుని పని...
తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్(MK Stalin) ఆ రాష్ట్ర ప్రజలను వెంటనే పిల్లలను కనాలని విజ్ఞప్తి చేసారు. త్వరలో లోక్ సభ నియోజకవర్గాల పునర్విభజన జరగనుంది....
రాష్ట్ర ప్రభుత్వంపై మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్(Srinivas Goud) తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. తెలంగాణ భవన్ లో ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వంలో అనుభవం లేని మంత్రులు...