భారత్ కరోనా వైరస్ విజృంభన కొనసాగుతున్న సంగతి తెలిసిందే... రోజు రోజుకు కరోనా కేసులు రికార్డ్ స్థాయిలో నమోదు అవుతున్నాయి... అయితే రికవరీ శాతం క్రమక్రమంగా మెరుగుపడుతుండటంతో ఉపశమనిస్తోంది...
ప్రస్తుతం దేశంలో 41,12,552 మంది...
నలభై ఏళ్ల నుంచి బురిడీ కొట్టించి తప్పించుకుని తిరుగుతున్న ఖైదీ ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. జైలు పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. మహబూబాబాద్(Mahabubabad) మండలం కంబాలపల్లి...