మహారాష్ట్రలో బీజేపీ కూటమి తన తడాఖా చూపింది. 288 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో 220కిపైగా స్థానాల్లో మహాయుతి కూటమి భారీ మెజార్టీతో దూసుకుపోతోంది. బీజేపీ ఒంటరిగా 125కిపైగా స్థానాలకు కైవసం చేసుకునే...
Maharashtra | మహారాష్ట్రలో గురువారం రాయ్ గడ్ జిల్లాకు చెందిన ఇషాల్వాడి గ్రామంలో కొండచరియలు విరిగిపడి ఇప్పటివరకు 22 మంది మృతి చెందారు. ఈ ప్రమాదంలో మరణించిన కుటుంబాలకు మహారాష్ట్ర ప్రభుత్వం 5...
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) నాయకుడు అజిత్ పవార్(Ajit Pawar) 30 మంది పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి ఆదివారం రాజ్ భవన్కు చేరుకుని ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే నేతృత్వంలోని మహారాష్ట్ర ప్రభుత్వంలో...
మహారాష్ట్ర రాజకీయాల్లో సంచలన పరిణామం చోటుచేసుకుంది. శరద్పవార్ నేతృత్వంలోని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ రెండు వర్గాలుగా ముక్కలైంది. మహారాష్ట్రలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న ఎన్సీపీ అగ్ర నేత అజిత్ పవార్(Ajit Pawar) దాదాపు...
టీడీపీ ఎమ్మెల్యే రఘురామ కృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో(RRR Custodial Case) కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో అప్పుడు గుంటూరులోని ప్రభుత్వ జనరల్...