రానున్న ఉత్తర ప్రదేశ్ శాసన సభ ఎన్నికల్లో బీజేపీ కూటమికి భారీ నష్టం జరుగుతుందని, అయినప్పటికీ ప్రభుత్వాన్ని నిలబెట్టుకునే అవకాశం ఉందని ఏబీపీ-సీ ఓటర్ సర్వే నివేదిక వెల్లడించింది. గత ఎన్నికల్లో గెలిచిన...
గ్రేటర్ హైదరాబాద్ ఓటరు ఈసారి కూడా ఇంటి నుంచి పెద్దగా బయటకు వచ్చి ఓట్లు వేసింది లేదు.. అత్యల్పంగానే ఓట్లు వేస్తున్నారు.అయితే ఎంత ప్రచారం చేసినా అతి తక్కువగానే ఓటరు వచ్చి...
వన్ నేషన్ వన్ ఎలక్షన్ నినాదం కమలనాదుల్లో ఎప్పటినుంచో ఉంది.... అందుకు తగిన అవకాశం కోసం వారు ఎదురు చూస్తూ వచ్చారు... 2014 ఎన్నికల్లో దేశ వ్యాప్తంగా బీజేపీ ఘన విజయం సాధించడం...
అమెరికా అధ్యక్ష ఎన్నికలు కేవలం ఆదేశానికి సంబంధించిన అంశమే కాదు యావత్ అంతర్జాతీయ సమాజం వాటిని ఆసక్తిగా గమనిస్తుంది... ఆ ఎన్నికలు అధ్యక్షుడు తీసుకునే నిర్ణయాలు అనుసరించే విధానాలు అంతర్జాతీయ యవనికపై విశేష...
స్ధానిక సంస్ధల ఎన్నికల వాయిదా జగన్ కు ఎంతో మేలు చేస్తుంది అంటున్నారు...ఇక్కడ టీడీపీ ఆశలు ఆవిరి అవుతున్నాయి
గత ఎన్నికల్లో వైసీపీకి ఎంత ప్రజా ఆదరణ దక్కిందో, అంత ప్రజాధరణ మళ్లీ దక్కుతుంది...
ఏపీలో ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్ విడుదల చేశారు ఎన్నికల సంఘం అధికారులు. మొత్తానికి స్దానిక సంస్ధల ఎన్నికలు మూడు థఫాలుగా జరుగనున్నాయి,.ఒకే దశలో మున్సిపల్ ఎన్నికలు జరగనుండగా.. రెండు దశల్లో గ్రామ పంచాయతీ...
ఎన్నికల వేళ రాజకీయంగా నేతలు గెలుపు కోసం ఎన్నో ఆరోపణలు చేస్తారు.. ఇదంతా ప్రజలకు కూడా తెలిసిందే.. ఇప్పుడు హస్తిన అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి, దీంతో ఢిల్లీలో పెద్ద ఎత్తున నేతలు ప్రచారాలు...
రాజకీయాలు రాజకీయాలే కుటుంబాలు కుటుంబాలే అంటారు.. అయితే ఓ పార్టీ అంటే మరో పార్టీ అధినేతకు పడదు ఇలా రాజకీయంగా చాలా విమర్శలు చేసుకుంటారు, ఢిల్లీ ఎన్నికల వేళ రాజకీయం ఆసక్తికరంగా మారింది.
రాజకీయాలు...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...