బంగారం వెలవెలబోతుంది... కొద్దికాలంగా పసిడి తగ్గుతూనే ఉంది.. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర తగ్గడంతో మన దేశంలో పసిడి ధర పై ప్రతికూలత పడిందని చెప్పుకోవచ్చు...
మరోవైపు బంగారం ధర తగ్గితే వెండి...
చైనా అత్యంత దారుణంగా మారిపోయింది ఈ వైరస్ తో .... ఇప్పుడు ఇప్పుడే చైనా ఈ వైరస్ ప్రభావంతో కోలుకుంటోంది, కాని మళ్లీ అక్కడ వైరస్ విజృంభిస్తోంది, ఇది ఆందోళన కలిగిస్తోంది, అంతేకాదు...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...