ఒడిశా(Odisha) రైలు ప్రమాద ఘటనపై పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ(Mamata Banerjee) స్పందించారు. ప్రమాదంలో మరణించిన తమ రాష్ట్రానికి చెందిన వారి కుటుంబాలకు ప్రభుత్వం తరుపున ఒక్కొక్కరికి రూ.5 లక్షల చొప్పున పరిహారాన్ని(Ex...
ఖమ్మం(Khammam) జిల్లా వైరా నియోజకవర్గం, చీమలపాడులో ఘోర విషాదం చోటుచేసుకుంది. బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. బాణాసంచా కలుస్తున్న సమయంలో నిప్పురవ్వలు ఎగసిపడి పక్కనే ఉన్న పూరి గుడిసెను అంటుకున్నాయి....
ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం నేడు (బుధవారం) కొలువుదీరనుంది. చంద్రబాబు ముఖ్యమంత్రి గా ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఆయనతోపాటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరో 23...