Tag:EXAMS

విద్యార్థులకు అలెర్ట్..నేటి నుంచి టెన్త్‌ సప్లిమెంటరీ పరీక్షలు

ఏపీలో నేటి నుంచి టెన్త్ సప్లిమెంటరీ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. 2021-22 పదవ తరగతి పబ్లిక్‌ పరీక్షల్లో ఫెయిల్‌ అయిన విద్యార్థులకు ఈ పరీక్షలు నిర్వహించనున్నారు. ఇందుకోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. నేటి...

జేఈఈ మెయిన్ హాల్ టికెట్లు రిలీజ్..డౌన్‌లోడ్‌ చేసుకోండిలా..

ఎట్టకేలకు జేఈఈ మెయిన్ మొదటి విడత పరీక్షల అడ్మిట్ కార్డులు విడుదల అయ్యాయి. దేశవ్యాప్తంగా ఈ నెల 23 నుంచి 29 వరకు జేఈఈ మెయిన్‌ మొదటి విడత పరీక్షలు జరగనున్నాయి. దేశవ్యాప్తంగా...

టెన్త్ పరీక్షలు: తండ్రి పాస్..కొడుకు ఫెయిల్

మహారాష్ట్ర పుణెలో ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. తండ్రీకొడుకులు ఇద్దరూ ఒకేసారి పదో తరగతి పరీక్షలకు హాజరయ్యారు. అయితే తాజాగా విడుదల చేసిన ఫలితాల్లో తండ్రి పాస్​ కాగా.. కొడుకు ఫెయిల్​...

గుడ్ న్యూస్..ఆర్ఆర్‌బీ ప‌రీక్ష‌ల‌కు మరికొన్ని ప్ర‌త్యేక రైళ్లు ఏర్పాటు

ఆర్ఆర్‌బీ ఎన్టీపీసీ పరీక్షలు రాసే విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశ్యంతో  ద‌క్షిణ మ‌ధ్య రైల్వే అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆర్ఆర్‌బీ ఎన్టీపీసీ అభ్య‌ర్థుల ప్ర‌యాణాన్ని దృష్టిలో ఉంచుకొని ప్ర‌త్యేక రైళ్ల‌ను...

ఆ పరీ‌క్షలు రాసే విద్యార్థులకు అలెర్ట్..

రైల్వే రిక్రూ‌ట్‌‌మెంట్‌ బోర్డు, సికిం‌ద్రా‌బాద్‌ ఎన్‌‌టీ‌పీసీ సీబీటీ 2 ఉద్యో‌గాల భర్తీ కోసం 12 నుంచి 17 వరకు పరీ‌క్షలు నిర్వహిం‌చ‌ను‌న్న క్రమంలో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది కలకుండా అన్ని ఏర్పాట్లు పేకట్బందీగా...

ఏపీ స్టూడెంట్స్ గెట్ రెడీ: నేటి నుండి పదవ తరగతి పరీక్షలు..

పదవ తరగతి పరీక్షల కారణంగా ఏపీ ఉపాధ్యాయులకు సెలవులను రద్దు చేసిన  విషయం తెలిసిందే. ఏప్రిల్ 27 అంటే నేటి నుంచి మే 9వ తేదీ వరకు పదో తరగతి పరీక్షలు నిర్వహించనున్నట్లు...

ఇంటర్ విద్యార్థులకు అలర్ట్..పరీక్షలు వాయిదా..కారణం ఇదే!

ఇంటర్ విద్యార్థులకు అలర్ట్‌. ఏపీలో ఇంటర్ ఎగ్జామ్స్ మళ్లీ వాయిదా పడనున్నాయి. అయితే..కొన్ని పరీక్షలే వాయిదా పడతాయా? లేక అన్ని ఎగ్జామ్స్ వాయిదా పడతాయా? అన్న విషయంపై బోర్డు నుంచి క్లారిటీ రావాల్సి...

తెలంగాణ ఇంట‌ర్ విద్యార్థుల‌కు అల‌ర్ట్‌..పరీక్షలపై సర్కార్ కీలక నిర్ణయం

ఇంటర్ విద్యార్థులకు అలర్ట్. ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలకు సంబంధించిన ప్రధాన, సమాధానాలు అలాగే ప్రాక్టికల్ తరగతులు బోర్డు వచ్చే వారం...

Latest news

HCU Land Issue | ‘రాబర్ట్ వాద్రా కోసం 400 ఎకరాల భూములతో రియల్ ఎస్టేట్ వ్యాపారం!!’

HCU Land Issue | కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర బీజేపీ ఎంపీలు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి...

RRR Custodial Case | RRR కస్టోడియల్ టార్చర్ కేసులో కీలక పరిణామం

టీడీపీ ఎమ్మెల్యే రఘురామ కృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో(RRR Custodial Case) కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో అప్పుడు గుంటూరులోని ప్రభుత్వ జనరల్...

Sathya Sai District | ఏపీలో ఒకే ఫ్యామిలీలో నలుగురు మృతి… సైనైడ్ కారణమా?

ఏపీ శ్రీ సత్యసాయి జిల్లాలో(Sathya Sai District) దారుణ ఘటన చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వారి ఇంట్లోనే అనుమానాస్పదంగా మృతి చెందారు....

Must read

HCU Land Issue | ‘రాబర్ట్ వాద్రా కోసం 400 ఎకరాల భూములతో రియల్ ఎస్టేట్ వ్యాపారం!!’

HCU Land Issue | కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు...

RRR Custodial Case | RRR కస్టోడియల్ టార్చర్ కేసులో కీలక పరిణామం

టీడీపీ ఎమ్మెల్యే రఘురామ కృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో(RRR Custodial Case)...