ఏపీలో నేటి నుంచి టెన్త్ సప్లిమెంటరీ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. 2021-22 పదవ తరగతి పబ్లిక్ పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థులకు ఈ పరీక్షలు నిర్వహించనున్నారు. ఇందుకోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
నేటి...
ఎట్టకేలకు జేఈఈ మెయిన్ మొదటి విడత పరీక్షల అడ్మిట్ కార్డులు విడుదల అయ్యాయి. దేశవ్యాప్తంగా ఈ నెల 23 నుంచి 29 వరకు జేఈఈ మెయిన్ మొదటి విడత పరీక్షలు జరగనున్నాయి. దేశవ్యాప్తంగా...
మహారాష్ట్ర పుణెలో ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. తండ్రీకొడుకులు ఇద్దరూ ఒకేసారి పదో తరగతి పరీక్షలకు హాజరయ్యారు. అయితే తాజాగా విడుదల చేసిన ఫలితాల్లో తండ్రి పాస్ కాగా.. కొడుకు ఫెయిల్...
ఆర్ఆర్బీ ఎన్టీపీసీ పరీక్షలు రాసే విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశ్యంతో దక్షిణ మధ్య రైల్వే అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆర్ఆర్బీ ఎన్టీపీసీ అభ్యర్థుల ప్రయాణాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రత్యేక రైళ్లను...
రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు, సికింద్రాబాద్ ఎన్టీపీసీ సీబీటీ 2 ఉద్యోగాల భర్తీ కోసం 12 నుంచి 17 వరకు పరీక్షలు నిర్వహించనున్న క్రమంలో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది కలకుండా అన్ని ఏర్పాట్లు పేకట్బందీగా...
పదవ తరగతి పరీక్షల కారణంగా ఏపీ ఉపాధ్యాయులకు సెలవులను రద్దు చేసిన విషయం తెలిసిందే. ఏప్రిల్ 27 అంటే నేటి నుంచి మే 9వ తేదీ వరకు పదో తరగతి పరీక్షలు నిర్వహించనున్నట్లు...
ఇంటర్ విద్యార్థులకు అలర్ట్. ఏపీలో ఇంటర్ ఎగ్జామ్స్ మళ్లీ వాయిదా పడనున్నాయి. అయితే..కొన్ని పరీక్షలే వాయిదా పడతాయా? లేక అన్ని ఎగ్జామ్స్ వాయిదా పడతాయా? అన్న విషయంపై బోర్డు నుంచి క్లారిటీ రావాల్సి...
ఇంటర్ విద్యార్థులకు అలర్ట్. ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలకు సంబంధించిన ప్రధాన, సమాధానాలు అలాగే ప్రాక్టికల్ తరగతులు బోర్డు వచ్చే వారం...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...