ఆంగ్ల నూతన సంవత్సరం వేళ రైతుల కోసం కేంద్ర క్యాబినెట్(Union Cabinet) కీలక నిర్ణయాలు తీసుకుంది. పంటల బీమా పథకం అయినా ప్రధానమంత్రి 'ఫసల్ బీమా యోజన'ను మరింత మెరుగుపరచాలని నిర్ణయించింది. ఈ...
రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్న వ్యాపారస్తులను ఎట్టిపరిస్థితుల్లో ఉపేక్షించొద్దని సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) కీలక ఆదేశాలు ఇచ్చారు. రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో వ్యాపారస్తులు రైతులను అనేక ఇబ్బందులకు గురి చేస్తున్నట్లు తన దృష్టికి...
Kamareddy | రుణమాఫీ కోసం కామారెడ్డి జిల్లా రెంజల్ లోని బ్యాంకును రైతులు ముట్టడించారు. అన్ని అర్హతలు ఉన్నా రుణమాఫీ కాలేదు.. ఆఫీసులు, బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నా సమాధానం లేదు అని ఆవేదన...
Cm Jagan disburse input subsidy and interest subvention to farmers today: రాష్ట్రంలో వ్యవసాయ రంగంలో కొత్త ఒరవడి తీసుకొచ్చామని సీఎం జగన్ అన్నారు. సోమవారం తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో...
ప్రజలు కష్టించి సంపాదించిన సొమ్మును కొంత టాక్స్ ల ద్వారా ప్రభుత్వానికి కడుతున్నారు. ఆ డబ్బును రైతుబంధు పేరుతో ప్రభుత్వం రైతులు కాని సంపన్నులకు పుట్నాలు పంచినట్లు పంచుతోంది. పంట పండించే రైతుకు...
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర కేబినెట్ రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది. రైతన్నలు తీసుకునే 3 లక్షల రూపాయల లోపు రుణాలకు 1.5 శాతం వడ్డీ రాయితీ ఇవ్వాలని నిర్ణయించింది....
ఇప్పటికే మోడీ సర్కార్ ఎన్నో పథకాలను రైతుల కోసం తీసుకొచ్చారు. వీటిలో ముఖ్యంగా ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం మీద ఆధారపడి నివసించే ప్రజలు చాలా మంది ఉన్నారు....
చిన్న, సన్నకారు రైతులను దృష్టిలో ఉంచుకుని మోదీ ప్రభుత్వం ప్రధానమంత్రి కిసాన్ సన్మాన్ నిధి యోజనను ప్రారంభించింది. ఈ పథకం కింద ప్రభుత్వం రైతులకు ఏడాదిలో మూడు విడతలుగా రూ.6 వేల ఆర్థిక...
ఆదిలాబాద్లో(Adilabad) ఉన్న సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(CCI) ఫ్యాక్టరీ విషయంలో కేంద్ర ప్రభుత్వం కుట్రలు పన్నుతోందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) ఆరోపించారు....
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్కు(Gaddam Prasad Kumar) మాజీ మంత్రి హరీశ్రావు(Harish Rao) లేఖ రాశారు. నక్షత్రం గుర్తు లేని ప్రశ్నలకు సమాధానాలు...