ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సప్ ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను తీసుకొస్తుంది. దీనితో యూజర్లు భారీగా పెరిగిపోతున్నారు. ఫోన్ వున్న ప్రతి ఒక్కరు వాట్సప్ ను వాడుతున్నారనడంలో అతిశయోక్తి లేదు. ఇక తాజాగా వాట్సప్...
యూజర్లకు ట్విట్టర్ గుడ్ న్యూస్ చెప్పింది. ట్విట్టర్లో ఎడిట్ ట్వీట్ ఫీచర్ యూజర్లకు అందుబాటులోకి తేవాలని కోరుతున్నారు. ఈ నేపథ్యంలో ఎడిట్ ఫీచర్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. కానీ ఇది కొద్దిమందికి మాత్రమే...
మొబైల్ యూజర్లకు వాట్సాప్ ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను తీసుకొస్తుంది. ప్రపంచంలోనే అత్యధిక యూజర్లు కలిగిన ఈ మెసెంజర్ దిగ్గజం త్వరలో ఆండ్రాయిడ్, ఐఓఎస్ వెర్షన్ల కోసం ఐదు కొత్త ఫీచర్లను పరిచయం చేయనుంది....
ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ వాయిస్నోట్ ఫీచర్లో మరో కొత్త అప్డేట్ను వినియోగదారులకు పరిచయం చేయనున్నట్లు తెలిసింది. వాయిస్నోట్ ఫీచర్లో మరో కొత్త అప్డేట్ను వినియోగదారులకు పరిచయం చేయనున్నట్లు సమాచారం. దీంతో యూజర్స్...
వాట్సాప్ ప్రముఖ సామాజిక మాధ్యమాల్లో ఒకటి. యూజర్ల కోసం ఎప్పటికప్పుడు అప్డేట్ ఫీచర్లను తీసుకొస్తుంది. తాజాగా ఈ యాప్ మరో సరికొత్త ఫీచర్ను అందుబాటులోకి తీసుకువస్తోందని నెట్టింట వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అదే...
పోటీని దృష్టిలో పెట్టుకుని వినియోగదారుల కోసం వాట్సాప్ మరిన్ని కొత్త ఫీచర్లను తీసుకొస్తోంది. అందులో భాగంగానే త్వరలోనే వీటిని ఐఓఎస్, ఆండ్రాయిస్ యూజర్లకు అందుబాటులోకి తేనుంది. వాట్సాప్లో అత్యంత ఆదరణ పొందిన ఫీచర్ వాయిస్...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...