మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి నేడు... ఈ సందర్భంగా ఇడుపులపాయలో ఉన్న వైఎస్సార్ ఘట్ వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి ఆయనకు నివాళులు అర్పించారు ముఖ్యంత్రి వైఎస్ జగన్ మోహన్...
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్రెడ్డి ఇటీవలే వందరోజుల పాలన పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే... ఈ వందరోజుల్లో ఆయన ఇంతవరకు మీడియా ముందుకు వచ్చి మాట్లాడింది...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...