తెలంగాణ విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం అదిరిపోయే శుభవార్త చెప్పింది. రాష్ట్రంలో కొత్తగా మరో 1200 ఎంబిబిఎస్ సీట్ల కేటాయింపు చేపట్టనున్నట్లు తెలిపారు. పెరిగిన సీట్లు 2022-23 వైద్యవిద్య సంవత్సరంలోనే అందుబాటలోకి రానున్నాయి. మరి...
తెలంగాణాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు. అలాగే ఈసెట్, ఎంసెట్ అగ్రికల్చర్ పరీక్షలు వాయిదా పడ్డాయి. ఈ క్రమంలో ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి...
ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే సర్కార్ పాఠశాల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టి వినూత్న మార్పులకు శ్రీకారం చుట్టింది. వచ్చే నెల 5 నుంచి ఏపీలో కొత్త విద్యాసంవత్సరం ప్రారంభం...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...