గత 2,3 రోజులుగా తెలంగాణ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే హైద్రాబాద్,మేడ్చల్, కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో కురిసిన వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఇక తాజాగా ప్రజలకు వాతావరణశాఖ బిగ్ అలెర్ట్...
తెలంగాణ: సంగారెడ్డి పట్టణం సదాశివపేటలో కొత్త పింఛనుదారులకు మంత్రి హరీశ్ రావు స్మార్టు కార్డులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. కాగా.. తెలంగాణలో ఖాళీగా ఉన్న...
తెలంగాణ బీఈడీ అభ్యర్థులకు శుభవార్త. ఇప్పటికే ఎడ్సెట్ దరఖాస్తు గడువు ముగియగా అభ్యర్థుల కోరిక మేరకు దరఖాస్తు గడువును పెంచుతున్నట్లు ఎడ్ సెట్ కన్వీనర్ తెలిపారు. ఎలాంటి ఫైన్ లేకుండా అభ్యర్థులు ఈ...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...