బిజెపి పార్టీ నేతలు ఆ పార్టీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ పార్టీలో చేరారు. గాంధీభవన్ లో పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి సమక్షంలో సత్తుపల్లికి చెందిన బిజెపి నేతలు కాంగ్రెస్ లో...
టిపిసిసి ప్రచార కమిటీ ఛైర్మన్ మధు యాష్కీ గౌడ్ పై విరుచుకుపడ్డారు కాంగ్రెస్ లో గెలిచి టిఆర్ఎస్ లో చేరిన ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి. గురువారం టీ ఆర్ ఎస్ నేత...
టిపిసిసి నూతన కార్యవర్గం పదవీ బాధ్యతలు తీసుకున్న తర్వాత రెండోరోజు కూడా గాంధీభవన్ లో సందడి వాతావరణం నెలకొంది. గురువారం గాంధీ భవన్ లో ఉదయం నుంచి సాయంత్రం వరకు మూడు కీలక సమావేశాలు...
టిపిసిసి చీఫ్ గా ఎన్నికైన రేవంత్ రెడ్డి మాంచి జోష్ మీదున్నారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అంటేనే ఇప్పటికీ కాకలు తీరిన సీనియర్లు ఉన్న పార్టీగా ముద్ర ఉంది. ఎంతోమంది నేతలు పక్క...
పిసిసి అధ్యక్ష పదవి మార్పు జరిగిన తర్వాత మాజీ పిసిసి అధ్యక్షుడి హోదాలో ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియాతో పలు అంశాల మీద మాట్లాడారు. నల్లగొండ ఎంపీ హోదాలో ఉత్తమ్ కుమార్ రెడ్డి...
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డిని నియమిస్తూ శనివారం పార్టీ అధిష్టానం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన పిసిసి చీఫ్ గా బాధ్యతలు ఎప్పటి నుంచి తీసుకుంటారు?, తన భవిష్యత్ కార్యాచరణ...
లవంగాలు(Cloves).. భారతదేశ వంటకాల్లో తరచుగా వాడే దినుసుల్లో ఒకటి. వీటి వల్ల మనకు ఎన్నో ఆరోగ్య లాభాలు ఉన్నాయని వైద్యులు చెప్తున్నారు. వీటిని రోజూ తినడం...
కేంద్ర మంత్రి హోదాలో పాకిస్థాన్లో పర్యటించడానికి సిద్ధమయ్యారు కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జైశంకర్(Jaishankar). ఈ నెల 15,16 తేదీల్లో ఆయన పాకిస్థాన్ ఇస్లామాబాద్లో...
Amaravati | ఏపీకి సంబంధించి 73 రైల్వే స్టేషన్లను ఆధునికీకరిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్ కుమార్ వెల్లడించారు. గత ఆర్థిక సంవత్సరంలో దక్షిణ...