ఏపీ మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు త్వరలో మరో బిగ్ షాక్ తగిలేలా కనిపిస్తోందని రాజకీయ విశ్లేషకులు చర్చించుకుంటున్నారు... ఇప్పటికే ఆ పార్టీకి చెందిన కీలక నేతలు సైకిల్...
తెలుగుదేశం పార్టీ మాజీ మంత్రి గంటా శ్రీనివాస రావు కీలక అనుచరుడు నలంద కిశోర్ మృతి చెందారు... కొద్దికాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న నలందకిశోర్ తాజాగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన మృతి చెందారు...
కాగా...
ప్రధాన ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవితో కలిసి భారీ ప్లాన్ వేస్తున్నారా అంటే అవుననే అంటున్నారు రాజకీయ మేధావులు ఈ ఎన్నికల్లో టీడీపీ...
ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఏపీలో గాడి తప్పిన సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం చంద్రబాబు నాయుడు పార్టీని దారిన తెచ్చేందుకు నానా రకాల, తంటాలు పడుతున్నారు... ఈ క్రమంలో ఆయన చేయని...
ఏపీ ప్రధాన ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ విశాఖపట్నం నార్త్ ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్ కు బిగ్ షాక్ తగిలింది... గతంలో ఆయన అధికార బలంతో అక్రమంగా భీమిలీలో నిర్మించుకున్న గెస్ట్ హౌస్ ను...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...