ఏపీలో కూడా రెండు నెలలుగా ఆర్ధిక వ్యవస్ధ అత్యంత దారుణంగా ఉంది, ప్రభుత్వానికి ఆదాయం లేదు.. కాని ఓ పక్క ఉద్యోగుల జీతాలు, అలాగే వైరస్ కు సంబంధించి వైద్యశాఖకు కేటాయింపులు చేస్తున్నారు....
దేశంలో ఈ వైరస్ కల్లోలంతో లాక్ డౌన్ విధించారు, అయితే ఈ లాక్ డౌన్ వేళ ఎక్కడా కూడా ప్రభుత్వాలకి ఆదాయం లేదు, దీంతో ప్రభుత్వ ఉద్యోగులకి జీతాలు కూడా చెల్లించలేని స్దితి,...
ఇప్పటి వరకూ ప్రజలు ఎక్కడ నుంచి ఎక్కడికి వెళ్లాలి అని అనుకున్నా ట్రావెల్ పాస్ లు తప్పనిసరిగా కావాలి, అయితే ఈసారి ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పారు పోలీసులు..రాష్ట్రంలోని ఒక జిల్లా...
ఇక ఏపీ ప్రభుత్వం చిత్ర పరిశ్రమకు గుడ్ న్యూస్ చెప్పింది, ఇక సినిమాలు టీవీలకు సంబంధించి షూటింగుల ప్రక్రియపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అంతేకాదు రాష్ట్ర సినిమా టివి,...
లాక్ డౌన్ తో వలస కూలీలు చాలా ఇబ్బందులు పడుతున్నారు.. పలు ప్రాంతాల్లో వారు చిక్కుకుపోయారు, వారిని సొంత గ్రామాలకు తీసుకువెళ్లేందుకు కేంద్రం శ్రామిక్ రైళ్లను నడుపుతోంది, ఓపక్క రాజధాని నుంచి...
ఏపీలో పదో తరగతి పరీక్షలు జూలై 10 నుంచి 15 వరకూ జరుగనున్నాయి, ఇప్పటికే పూర్తిగా పరీక్షల షెడ్యూల్ విడుదల చేశారు.. అయితే ఇప్పుడు విద్యార్ధులకు మరో గుడ్ న్యూస్ వినిపించనున్నారు అని...
కేంద్రం ఈ లాక్ డౌన్ వేళ దాదాపు 20 లక్షల కోట్ల రూపాయల ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించింది, వీటి ద్వారా అన్నీ రంగాలను ఆదుకుంటాం అని తెలిపింది, నేరుగా ప్రతీ ఒక్కరికి లబ్ది...
శ్రీశైలం ఎడమ గట్టు టన్నెల్(SLBC) ప్రమాద ఘటనలో ఎనిమిది మంది చిక్కుక్కున్నారు. శనివారం ఉదయం నుంచి వారు ప్రాణాలతో పోరాడుతున్నారు. లోపల బురద, నీరు నిండిపోయి...