Tag:GOOD\NEWS

ఐపీఎల్‌ ఫ్యాన్స్ కు శుభవార్త.. మ్యాచ్‌లను వీక్షించేందుకు స్పెషల్‌ రీఛార్జ్ ప్లాన్స్‌..

క్రికెట్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2022 మార్చి 26న ప్రారంభం కానుంది. కాగా ఈ ఏడాది కొత్తగా గుజ‌రాత్ తో పాటు ల‌క్నో రెండు ఫ్రొంచైజీలు ఆడ‌బోతున్నాయి. మొత్తం 10 జట్లు...

క్రికెట్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్..మ‌హిళ‌ల‌ ఐపీఎల్‌ పై కీలక నిర్ణయం

క్రికెట్ ఫ్యాన్స్ కు బీసీసీఐ శుభవార్త చెప్పింది. వ‌చ్చే ఏడాది నుంచి ఉమెన్స్ ఐపీఎల్ ను ప్రారంభిస్తామ‌ని బీసీసీఐ ప్ర‌క‌టించింది. కాగ గ‌త కొద్ది రోజుల నుంచి మెన్స్ ఐపీఎల్ త‌ర‌హాలో ఉమెన్స్...

పోలీసు శాఖలో నోటిఫికేషన్ విడుదల చేసే పోస్టులు ఇవే..

తెలంగాణలోని నిరుద్యోగులకు సర్కార్ తీపి కబురు చెప్పింది. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 30,453 ఉద్యోగాల‌ను భ‌ర్తీ చేయ‌డానికి తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ కూడా అనుమ‌తి ఇచ్చింది. ఈ మేరకు శాఖల వారిగా...

తిరుమల భక్తులకు ముఖ్య గమనిక..శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు విడుదల

శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం శుభవార్త చెప్పింది. శ్రీ‌వారి ద‌ర్శ‌నానికి సంబంధించి ఒకేసారి మూడు నెలలకు సంబంధించి ప్రత్యేక ప్రవేశ ద‌ర్శనం టికెట్ల కోటాను ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నారు. 300 రూపాయల...

ఆ కులస్థులకు ఏపీ సర్కార్ శుభవార్త

ప్రస్తుతం ఏపీ సర్కార్ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సంగతి మనందరికీ తెలిసిందే. ఈ సమావేశంలో వైసీపీ ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వర ప్రసాద్ మాట్లాడారు. దేవాలయాల్లో అన్ని కులాలకు అన్నదాన సత్రాలు ఉన్నాయని...

శుభ‌వార్త‌..భారీగా త‌గ్గిన బంగారం, వెండి ధరలు

రష్యా-ఉక్రెయిన్ సంక్షోభంతో కొండెక్కిన బంగారం ధరలు ప్రస్తుతం శాంతించాయి. బంగారం ధరలు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. కొత్త ఏడాదిలో వరుసగా పెరుగుతూ పోయిన బంగారం ధర ఇప్పుడు హఠాత్తుగా పడిపోయి పసిడి ప్రియులకు శుభవార్త...

తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త..ఆర్జిత సేవలపై టీటీడీ కీలక నిర్ణయం

తిరుమల: శ్రీవారి భక్తులకు టీటీడీ గుడ్ న్యూస్ చెప్పింది. కరోనా వైరస్‌ విజృంభణ నేపథ్యంలో ఆర్జీత సేవలను రద్దు చేసింది టీటీడీ పాలక మండలి. ఇక ఇప్పుడు కరోనా తగ్గడంతో ఈ సేవలకు...

‘RRR’ సినిమాకు గుడ్ న్యూస్..సినిమా టికెట్ల పెంపుకు సర్కార్ గ్రీన్ సిగ్నల్

థియేటర్లలో టికెట్ రేట్ల పెంపుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఏపీ సర్కార్. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన పాన్ ఇండియా చిత్రం ఆర్ఆర్ఆర్. ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్ చరణ్.. కొమురం...

Latest news

YV Subba Reddy | జగన్ కి Z ప్లస్ సెక్యూరిటీ ఇవ్వాలి.. ఎవరికీ బయపడి కాదు..!

వైసీపీ అధినేత వైఎస్ జగన్(YS Jagan) ఎవరికో భయపడి అసెంబ్లీ కి వచ్చే నిర్ణయం తీసుకోలేదని రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి(YV Subba Reddy) అన్నారు....

SLBC ప్రమాదంపై సీఎం స్పెషల్ ఫోకస్

ఎస్‌ఎల్‌బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...

PM Modi | ఎస్‌ఎల్‌బీసీ ప్రమాదంపై ప్రధాని ఆరా..

ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...

Must read

YV Subba Reddy | జగన్ కి Z ప్లస్ సెక్యూరిటీ ఇవ్వాలి.. ఎవరికీ బయపడి కాదు..!

వైసీపీ అధినేత వైఎస్ జగన్(YS Jagan) ఎవరికో భయపడి అసెంబ్లీ కి...

SLBC ప్రమాదంపై సీఎం స్పెషల్ ఫోకస్

ఎస్‌ఎల్‌బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై...