Tag:government

పీఎం కిసాన్ రైతులకు శుభవార్త.. ఆ గడువు పెంపు

తాజాగా కేంద్రం రైతులకు మరో శుభవార్త చెప్పి ఆనంద పరుస్తుంది. ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి కింద అర్హులైన రైతులకు ఈ శుభవార్త వర్తిస్తుంది.ఈ-కేవైసీని తప్పనిసరిగా సమర్పించే తుది గడువును మార్చి...

ఏపీ ప్రజలకు ఆస్తి పన్నుపై జగన్ సర్కార్ బంపరాఫర్..

ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. కొత్త ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఇంటి పన్ను చెల్లింపుపై రాయితీ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నెలాఖరులోపు ఆస్తి పన్ను చెల్లిస్తే 5 శాతం...

ఏపీ ప్రభుత్వం శుభవార్త..ఇల్లు కట్టుకునే వారికి 3 లక్షల రుణాలు మంజూరు!

జగన్ సర్కార్ ప్రజలకు మరో శుభవార్త చెప్పింది. జగనన్న కాలనీల్లో పెద్దగా ఇళ్లు కట్టుకోవాలని అనుకునే వారి కలలు నెరవేర్చుకోవడానికి మంచి అవకాశం ఇస్తుంది జగన్‌ మోహన్‌ రెడ్డి సర్కార్. అతి తక్కువ...

అలర్ట్..వరుసగా నాలుగు రోజులు బ్యాంకులు బంద్

నేటి నుంచి వ‌రుస‌గా నాలుగు రోజుల పాటు బ్యాంకులు బంద్ ఉండ‌నున్నాయి. నేడు 26న రెండో శ‌నివారం, మార్చి 27న ఆదివారం కారణంగా ప‌బ్లిక్ హాలీడేస్ గా బ్యాంకులు తెరుచుకోని సంగతి మనందరికీ...

ఆధార్ కార్డుపై మీ ఫోటో నచ్చలేదా? మరి ఈజీగా మార్చుకోండిలా..

ప్రస్తుతం ఆధార్ కార్డు ప్రతి ఒక్కరికి తప్పనిసరి అయింది. ప్రభుత్వ పథకాలకు, సిమ్‌ కార్డులు, బ్యాంకుల్లో ఖాతా తెరవడం, పింఛను.. ఇలా ప్రతిదానికీ ఆధార్‌ కార్డు ఉండాల్సిందే. అయితే ఆధార్ లో కొన్ని...

‘RRR’ సినిమాకు గుడ్ న్యూస్..సినిమా టికెట్ల పెంపుకు సర్కార్ గ్రీన్ సిగ్నల్

థియేటర్లలో టికెట్ రేట్ల పెంపుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఏపీ సర్కార్. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన పాన్ ఇండియా చిత్రం ఆర్ఆర్ఆర్. ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్ చరణ్.. కొమురం...

Alert: రేషన్ కార్డు దారులకు అలెర్ట్..సర్కార్ కీలక నిర్ణయం

రేషన్ కార్డు దారులకు అలెర్ట్..తెలంగాణ ప్రభుత్వం తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి బయోమెట్రిక్‌ విధానంలోనే రేషన్‌ కార్డు బియ్యం పంపిణీ చేయాలని కేసీఆర్‌ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ...

నేడు మంత్రి గౌతమ్‌రెడ్డి అంత్యక్రియలు

గుండెపోటుతో హ‌ఠాన్మ‌ర‌ణం చెందిన ఏపీ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి అంత్యక్రియలు ఇవాళ జరగనున్నాయి. ఉదయగిరిలోని ఇంజినీరింగ్ కళాశాల వద్ద ప్రభుత్వ లాంఛనాలతో గౌతమ్‌రెడ్డి అంత్యక్రియలు జరగనున్నాయి. బేగంపేట విమానాశ్రయం నుంచి మంత్రి భౌతికకాయాన్ని...

Latest news

అలా చేసుంటేనే ద్రోహం అయ్యేది: చంద్రబాబు

తిరుపతి లడ్డూ ప్రసాదం విషయంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు(Chandrababu) సంచలన వ్యాఖ్యాలు చేశారు. రాష్ట్రంలో ఎన్నో పుణ్యక్షేత్రాలు ఉన్నాయని, రానున్న కాలంలో ఆ...

మహిళల కోసం రూ.లక్ష కోట్ల ఖర్చు.. మంత్రి సీతక్క హామీ

తెలంగాణ మహిళలకు మంత్రి సీతక్క(Seethakka) గుడ్ న్యూస్ చెప్పారు. మహిళల అభ్యున్నతే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఒక కుటుంబం అభివృద్ధి చెందాలంటే ఆ కుటుంబంలోని మహిళ...

రింగ్ రోడ్డును బీఆర్ఎస్ ప్రభుత్వం అమ్ముకుంది: మంత్రి పొన్నం

బీఆర్ఎస్ సర్కార్‌పై మంత్రి పొన్నం ప్రభాకర్(Ponnam Prabhakar) ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ సమయంలో కాంగ్రెస్ సర్కార్ అద్భుతమైన రింగ్ రోడ్డు(Ring Road) నిర్మించిందని,...

Must read

అలా చేసుంటేనే ద్రోహం అయ్యేది: చంద్రబాబు

తిరుపతి లడ్డూ ప్రసాదం విషయంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు(Chandrababu)...

మహిళల కోసం రూ.లక్ష కోట్ల ఖర్చు.. మంత్రి సీతక్క హామీ

తెలంగాణ మహిళలకు మంత్రి సీతక్క(Seethakka) గుడ్ న్యూస్ చెప్పారు. మహిళల అభ్యున్నతే...