ఈరోజు గురుపూర్ణిమ(Guru Purnima) మహోత్సవాలను రెండు తెలుగు రాష్ట్రాల్లో గణంగా నిర్వహించుకుంటున్నారు. ప్రతి ఒక్కరూ గురువులను పూజించుకుంటున్నారు. ఈ క్రమంలోనే మంగళగిరిలోని సీకే కన్వెన్షన్ సెంటర్లో గురుపౌర్ణమి మహోత్సవం నిర్వహించారు. ఇందులో సీఎం...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...