పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పై గుంటూరు జిల్లా టీడీపీ అధ్యక్షుడు జి.వి.ఆంజనేయులు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పవన్ కళ్యాణ్ ఏం ప్రజాసేవ చేశాడని ముఖ్యమంత్రి కావాలని ఆశపడుతున్నారని ఆంజనేయులు ప్రశ్నించారు. 'అందరినీ ప్రశ్నించే...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...