కొంత మంది సమయానికి ఆహారం తీసుకోరు. అంతేకాదు మరికొందరు అతిగా మసాలాలు చిరుతిళ్లు జంక్ ఫుడ్లు తింటారు. ఇలాంటి వారికి గ్యాస్ సమస్య ఎక్కువగా వేధిస్తుంది. కడుపులో మంట గ్యాస్ నొప్పి ఇలాంటి...
పిల్లలు పెద్దలు అందరూ ఇష్టంగా తీసుకుంటారు డ్రై ఫ్రూట్స్ నట్స్. ముఖ్యంగా నట్స్ డ్రై ఫ్రూట్స్ రోజూ తీసుకుంటే ఎలాంటి అనారోగ్య సమస్యలు ఉండవు. గుండె జబ్బులు 95 శాతం రాకుండా ఈ...
కొంత మందికి కొన్ని వింత ఆలోచనలు ఉంటాయి, అసలు మనం నీటితోనే ఎందుకు ఈ మందులు వేసుకోవాలి మనం కాఫీ, టీ, పాలు, జ్యూస్ ఇలా దేనితో అయినా వేసుకోవచ్చు కదా? ఇవీ...
దేశంలో కరోనా కేసులు వేగంగా విజృంభిస్తున్నాయి.. రోజుకి లక్షల్లో కేసులు వస్తున్నాయి.. వేలల్లో మరణాలు సంభవిస్తున్నాయి.. అయితే అత్యంత దారుణంగా కొన్ని స్టేట్స్ లో కేసులు వస్తున్నాయి. ఇటీవల కరోనా భారినపడి కోలుకున్న...
చాలా మంది ఆహారం తీసుకునే సమయంలో ఉప్పు కారం లేకపోతే అది తినడం వేస్ట్ అంటారు.. నిజమే అందులో ఎన్ని వేసినా ఉప్పు కారం లేకపోతే దాని రుచి ఉండదు, అందుకే ఉప్పుకి...
ఈ కరోనా లక్షణాల్లో గొంతు నొప్పి తీవ్ర జ్వరం జలుబు ఈ లక్షణాలు మాత్రమే ముందు కనిపించాయి, కాని ఇప్పుడు చాలా వరకూ అనేక లక్షణాలు కనిపిస్తున్నాయి, మరీ ముఖ్యంగా పలు పరిశోధనల్లో...
మహిళలకు వివాహం అయిన తర్వాత తల్లి కావాలి అని కోరిక ఉంటుంది, అయితే కొందరికి వెంటనే పిల్లలు పుడతారు, మరికొందరికి కాస్త సమయం పడుతుంది, అయితే ఈ సమయంలో పిల్లల కోసం ఆందోళన...
ఈ వర్షాలు పడిన సమయంలో చాలా మంది రోడ్ల దగ్గర మొక్కజొన్న కండెలు చూస్తారు, చూడగానే తినాలి అనిపిస్తుంది, ఇరవై అయినా ముప్పై అయినా ధర ఎంత అయినా తింటారు, ఆ బొగ్గులపై...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...