ఎండలు ముదరడంతో ప్రజలు వేడి నుండి తట్టుకోలేక పోతున్నారు. ఉదయం 11దాటితే చాలు అడుగు బయట పెట్టే సాహసం ఎవ్వరు చేయలేకపోతున్నారు. అందుకే ఈ ఎండల నుండి ఉపశమనం పొందాలంటే ఈ టిప్స్...
ఏపీ గ్రామాలకు కేంద్రం ప్రభుత్వం చక్కని శుభవార్త చెప్పింది. తాజాగా కేంద్రం అమలు చేసిన గ్రామ ఉజ్వల పథకాన్ని మరింత స్థాయిలో పెంపొందించేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ పథకం ద్వారా దేశంలో...
సీఎం కేసీఆర్ పుట్టినరోజుతో తెలంగాణలో రాజకీయాలు వేడెక్కాయి. కేసీఆర్ పుట్టినరోజును క్యాష్ చేసుకోవాలని చూసిన పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తెలంగాణ వ్యాప్యంగా నిరసనలకు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీ చేయకపోవడం, ఇచ్చిన...
ప్రస్తుత కరోనా సమయంలో ల్యాప్టాప్ల వాడకం తప్పనిసరైంది. వర్క్ ఫ్రమ్ హోమ్ పని కారణంగా రోజంతా ల్యాపీని ఉపయోగిస్తున్నాం. ఆఫీస్ వర్క్ కు, ఆన్ లైన్ క్లాసులకు ల్యాప్ టాప్స్ ఎంతో సౌకర్యవంతంగా...
స్థానిక ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం సన్నద్ధమవుతోంది. ఫిబ్రవరిలో స్థానిక ఎన్నికలు నిర్వహిస్తామని ఎస్ఈసీ వెల్లడించింది. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర గవర్నర్ విశ్వభూషణ్తో ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్...
తలనొప్పి వచ్చినా ఏదైనా విసుగు వచ్చినా వెంటనే ఓ కప్ టీ పడాల్సిందే, లేకపోతే మైండ్ పనిచేయదు అంటారు చాలా మంది, అంతేకాదు ఇలా టీ తాగకపోతే ఆ పని ముందుకు సాగదు,...
చాలా మంది ఉదయం వేడి నీటి స్నానం చేయడానికి అంత ఇంట్రస్ట్ చూపించరు, కొందరు అయితే చన్నీటి స్నానం మాత్రమే చేస్తారు.. అయితే తమకు వేడి నీరు చేయకపోతే జలుబు చేస్తుంది అని...
చాలా మంది ఉదయం వండిన ఆహరం వేడి చేసుకుని తింటారు.. అయితే ఇలా అన్నీ ఆహర పదార్దాలు తినకూడదు అంటున్నారు నిపుణులు, కొన్ని ఆహారాలు శరీరానికి చేటు చేయవు, కాని మరికొన్ని మాత్రం...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...