హుజూరాబాద్ ఎన్నికలపై ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మంద కృష్ణ మాదిగ ఆసక్తికరమైన కమెంట్స్ చేశారు. హుజూరాబాద్ లో ఒకవైపు దొరలు, మరోవైపు పటేండ్లు పోటీ పడుతున్నారని చెప్పారు. బుధవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్...
అన్నీ అనుకున్నట్లు జరిగితే హుజూరాబాద్ నియోజకవర్గానికి సెప్టెంబరు నెలలో ఉప ఎన్నిక రావొచ్చంటున్నారు. ఒకవేళ కరోనా మూడో వేవ్ ప్రమాదకరంగా విరుచుకుపడితే మాత్రం మరింత కాలం ఆ ఎన్నిక ఆలస్యం కావొచ్చంటున్నారు. మాజీ...
రాజకీయ నాయకుడు ఈటల రాజేందర్ ఇప్పుడు మాజీ మంత్రే కాదు... మాజీ ఎమ్మెల్యే గా మారిపోయారు. గంటన్నర వ్యవధిలోనే అన్ని కార్యక్రమాలు చకచకా జరిగిపోయాయి. శనివారం ఉదయం 11.30 గంటలకు ఈటల రాజేందర్...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...