Tag:hyderabad real estate

Real Estate / గండి మైసమ్మ ఎక్స్ రోడ్ లో అందమైన ఫ్లాట్స్

శర వేగంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ నగరంలో మధ్యతరగతి ప్రజల సొంతింటి కల నిజం చేసేందుకు మీ ముందుకొచ్చింది సన్ షైన్ ఇన్ర్ఫా సంస్థ. గండిమైసమ్మ ఎక్స్ రోడ్ కు అతి సమీపంలో...

తెలంగాణలో ఇకపై సర్కారు రియల్ ఎస్టేట్ వెంచర్లు

తెలంగాణ రాష్ట్రంలో ఇకపై ప్రభుత్వమే రియల్ ఎస్టేట్ దందా చేపట్టబోతున్నది. ఆదాయం పెంచుకోవడమే లక్ష్యంగా ప్రభుత్వం పలు పట్టణాలు, నగరాల్లో రియల్ ఎస్టేట్ వెంచర్లను పెద్ద ఎత్తున నెలకొల్పబోతున్నది. పట్టణాలు, నగరాల శివారు...

కాసుల గలగలలు : కోకాపేటలో ఎకరం 60 కోట్లు

కోకాపేటలో ఎకరం భూమి 60 కోట్లకు అమ్ముడుపోయింది. తెలంగాణ సర్కారు అనుకున్నట్లుగానే కోకాపేట భూములు కాసుల వర్షమే కురిపించాయి. ఒక్క వేలంతో సర్కారు ఖజానాకు 2వేల కోట్లు వచ్చి చేరాయి. బడా బడా...

తెలంగాణలో ఇకపై 60 గజాల ప్లాట్స్

తెలంగాణలో రాష్ట్రంలో కొత్త నిబంధనలను ప్రభుత్వం తీసుకొచ్చింది. ఇకనుంచి పట్టణాలు, నగరాల్లోని లేఅవుట్లు కొత్త రూపును సంతరించుకోనన్నాయి. 60 గజాల్లో చిన్న సైజ్ ప్లాట్లు డిజైన్ చేసేందుకు డెవలపర్లకు తెలంగాణ సర్కారు అనుమతించింది....

హైదరాబాద్ – కోకాపేటలో లగ్జరీ ఫ్లాట్స్ : SFT ధర రూ. 4200 మాత్రమే

హైదరాబాద్ కే హాట్ కేక్ లొకేషన్ అయిన కోకాపేటలో ప్రైమ్ ఏరియాలో ప్రీమయం గేటెడ్ కమ్యూనిటీలో 2 అండ్ 3 బి.హెచ్.కె లగ్జరీ అపార్ట్ మెంట్ ఫ్లాట్స్ అమ్మకానికి సిద్ధంగా ఉన్నాయి. ఈ అపార్ట్...

బంజారాహిల్స్, జూబ్లిహిల్స్ లాంటి కొండలపై ప్లాట్స్ : ప్రజ్ఞ హిల్ కౌంటీ ప్రాజెక్ట్

బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ ఒకప్పుడు తొండులు కూడా గుడ్లు పెట్టని కొండలు గుట్టలు. కానీ నేడు ఖరీదైన ప్రాంతాలు. సంపన్నులు నివసించే అందమైన హిల్స్. మరి అలాంటి కొండలు గుట్టలతో కూడిన అందమైన హిల్స్...

లాక్ డౌన్ తర్వాత హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఎలా ఉంటుందంటే ?

కరోనా కాలంలో దేశవ్యాప్తంగా రియల్ ఎస్టేట్ రంగం కుదేలైపోయింది. కరోనా మొదటి వేవ్ లో కేంద్ర ప్రభుత్వం దేశమంతా లాక్ డౌన్ విధించింది. రెండో వేవ్  సమయంలో పలు రాష్ట్రాలు లాక్ డౌన్...

Latest news

YV Subba Reddy | జగన్ కి Z ప్లస్ సెక్యూరిటీ ఇవ్వాలి.. ఎవరికీ బయపడి కాదు..!

వైసీపీ అధినేత వైఎస్ జగన్(YS Jagan) ఎవరికో భయపడి అసెంబ్లీ కి వచ్చే నిర్ణయం తీసుకోలేదని రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి(YV Subba Reddy) అన్నారు....

SLBC ప్రమాదంపై సీఎం స్పెషల్ ఫోకస్

ఎస్‌ఎల్‌బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...

PM Modi | ఎస్‌ఎల్‌బీసీ ప్రమాదంపై ప్రధాని ఆరా..

ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...

Must read

YV Subba Reddy | జగన్ కి Z ప్లస్ సెక్యూరిటీ ఇవ్వాలి.. ఎవరికీ బయపడి కాదు..!

వైసీపీ అధినేత వైఎస్ జగన్(YS Jagan) ఎవరికో భయపడి అసెంబ్లీ కి...

SLBC ప్రమాదంపై సీఎం స్పెషల్ ఫోకస్

ఎస్‌ఎల్‌బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై...