మంత్రి కేటీఆర్ కారును ఓ ఎస్సై అడ్డుకున్నారు. దీనికి కారణం ఆయన కారు రాంగ్ రూట్ లో రావడమేనట. వివరాల్లోకి వెళితే..మహాత్మగాంధీ జయంతి సందర్బంగా హైదరాబాద్ లోని బాపూజీ ఘాట్ వద్ద గవర్నర్...
ఐపీఎల్ 2021లో వరస విజయాలతో చెన్నై సూపర్కింగ్స్ జైత్ర యాత్ర కొనసాగిస్తూ టేబుల్ టాప్ లో చోటు దక్కించుకుంది. ఈ ఏడాది ఐపీఎల్లో ప్లే ఆఫ్స్ చేరిన మొదటి జట్టుగా నిలిచింది. షార్జాలో...
హైదరాబాద్: యూనియన్ బ్యాంకు సంతోశ్నగర్ బ్రాంచ్లో ఉన్న తెలుగు అకాడమీ ఎఫ్డీలు కూడా కొంత మాయమయ్యాయి. దీనికి సంబంధించి బుధవారం మరో కంప్లైంట్ను సీసీఎస్లో అకాడమీ అధికారులు ఇచ్చారు. 24న ఇచ్చిన కంప్లైంట్తో...
మ్యాట్రిమోనీని పెళ్లి సంబంధాలకు వేదిక అని అందరూ భావిస్తారు. అబ్బాయి, అమ్మాయిలు మాట్రిమోనీలోని వివరాలు చూసి తమకు సరైన జీవిత భాగస్వామిని ఎంచుకుంటారు. కానీ కొంతమంది కేటుగాళ్లు దీనిని ఆసరాగా చేసుకొని అమ్మాయిలను...
జంటనగరాల లోని నాలా లలో పూడిక తొలగింపు పనుల పర్యవేక్షణ, ఫిర్యాదుల స్వీకరణ కోసం ప్రత్యేకంగా 9848021665 నెంబర్ తో వాట్సప్ గ్రూప్ ను ఏర్పాటు చేయడం జరిగిందని పశుసంవర్ధక, మత్స్య, సినిమాటోగ్రఫీ...
కరోనా పరిస్దితులు దారుణంగా ఉన్నాయి.. ఎక్కడ చూసినా వేలాది కేసులు నమోదు అవుతున్నాయి.. ఇక ధనవంతుడు పేదవాడు అనే తేడా లేదు ఎక్కడ చూసినా ఇదే పరిస్దితి కనిపిస్తోంది.
నా కుమారుడికి కరోనా సోకింది....
గ్రేటర్ హైదరాబాద్ ఎన్నిక హడావిడి మొదలైంది ..ఓ పక్క పార్టీలు ప్రచారం మొదలు పెట్టాయి, ఈసారి బల్దియాలో బస్తీమే సవాల్ అంటున్నాయి పార్టీలు, మరీ ముఖ్యంగా అధికార టీఆర్ఎస్ పార్టీలో అప్పుడే మేయర్...
ఈ మధ్యకాలంలో ఆత్మహత్యలు ఎక్కువ అవుతున్నాయి.. ఇంటి సమస్యలో లేక ఉద్యోగ రిత్య పని ఒత్తిల్లో తెలియదు కానీ చాలామంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు... తాజాగా హైదరాబాద్ లో ఇలాంటి సంఘటనే చోటు చేసుకుంది.....
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...