ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ బస్సులలో తిరుమల వెళ్ళి దైవ దర్శనం చేసుకునే ప్రయాణికుల సౌకర్యార్థం మంచి అవకాశాన్ని కల్పించింది. ప్రతి రోజు ఏ.పి.ఎస్.ఆర్.టి.సి బస్సులలో 1000 దైవ దర్శనం టికెట్లు...
హైదరాబాద్ నగరంలోని అరాంఘర్ నుంచి పురానాపూల్ వరకు పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. జాతీయ రహదారి 44పై బహదూర్పూరా వద్ద నాలుగు లేన్ల ఫ్లైఓవర్ నిర్మాణ పనులు జరుగుతుండటంతో ఆ మార్గంలో వెళ్లే...
బంగారం ధర మరోసారి పెరిగింది. బంగారం ధర ఇలా భారీగా పెరగడానికి అంతర్జాతీయ పరిస్దితులు కూడా ప్రధాన కారణం అనే చెబుతున్నారు. ముఖ్యంగా షేర్ల ర్యాలీ కొనసాగడం లేదు అన్నీ సూచీలు డౌన్...
హైదరాబాద్: శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో సోమవారం అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కువైట్ నుంచి హైదరాబాద్కు వచ్చిన శ్రీనివాస్, అమరగొండ శ్రీనివాస్ అనే ఇద్దరు ప్రయాణికుల నుంచి 388...
హైదరాబాద్ లో సోమవారం సాయంత్రం పలు చోట్ల వర్షం కురిసింది. నగరంలోని కుత్బుల్లాపూర్, జీడిమెట్ల, మాదాపూర్, గచ్చిబౌలి, రాయదుర్గం తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. మాదాపూర్లో రహదారులు జలమయం అయ్యాయి. దీంతో...
హైదరాబాద్: ఈ పండుగ సీజను కోసం రిలయన్స్ డిజిటల్ ‘ఫెస్టివల్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్’ను తీసుకొచ్చింది. కొనుగోళ్లపై అద్భుత ఆఫర్లు, రాయితీలు ఇస్తున్నట్లు తెలిపింది. ‘అన్ని రిలయన్స్ డిజిటల్, మై జియో స్టోర్లతో పాటు www.reliancedigital.in వెబ్సైట్లో...
మంత్రి కేటీఆర్ కారును ఓ ఎస్సై అడ్డుకున్నారు. దీనికి కారణం ఆయన కారు రాంగ్ రూట్ లో రావడమేనట. వివరాల్లోకి వెళితే..మహాత్మగాంధీ జయంతి సందర్బంగా హైదరాబాద్ లోని బాపూజీ ఘాట్ వద్ద గవర్నర్...
ఐపీఎల్ 2021లో వరస విజయాలతో చెన్నై సూపర్కింగ్స్ జైత్ర యాత్ర కొనసాగిస్తూ టేబుల్ టాప్ లో చోటు దక్కించుకుంది. ఈ ఏడాది ఐపీఎల్లో ప్లే ఆఫ్స్ చేరిన మొదటి జట్టుగా నిలిచింది. షార్జాలో...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...