ప్రస్తుతం తెలంగాణాలో పాఠశాలలు తెరుచుకున్నాయి. ఈసారి ప్రభుత్వం విద్యార్థులను బడిలో చేర్పించే కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రొఫెసర్ జయంశంకర్ బడి బాట కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. సర్కారు బడుల్లో చేరాలంటూ 30వ తేదీ వరకు...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...