IND vs AUS |విశాఖ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో వన్డే మ్యాచ్లో టీమిండియా 117 పరుగులకే ఆలౌటైంది. కంగారూలపై సొంతగడ్డపై టీమిండియా సాధించిన అతిచిన్న స్కోరు ఇదే కావడం గమనార్హం. అక్షర్...
అనుకున్నట్టుగానే ఇండియా-ఆస్ట్రేలియా మొదటి టీ20 మ్యాచ్ రసవత్తరంగా సాగింది. భారత్ ఏకంగా 200 పైచిలుకు స్కోర్ చేసింది. అయినా ప్రత్యర్ధులు ఎక్కడా ఆత్మవిశ్వాసం కోల్పోలేదు. కొండంత స్కోర్ ను కరిగిస్తూ విజయాన్ని చేరుకున్నారు....
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...