మిచెల్ స్టార్క్ ధాటికి కుప్పకూలిన భారత్‌

-

IND vs AUS |విశాఖ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో వన్డే మ్యాచ్‌లో టీమిండియా 117 పరుగులకే ఆలౌటైంది. కంగారూలపై సొంతగడ్డపై టీమిండియా సాధించిన అతిచిన్న స్కోరు ఇదే కావడం గమనార్హం. అక్షర్ పటేల్ 29, విరాట్ కోహ్లీ(31) తప్పా ఎవరూ రాణించలేదు. చివరి వికెట్‌గా మహ్మద్ సిరాజ్ (0) ఔటయ్యాడు. తొలుత టాస్ ఓడి బ్యాటింగ్‌ దిగిన టీమిండియా జట్టులోని నలుగురు బ్యాట్స్‌మెన్స్ ఖాతా కూడా తెరవలేకపోయారు. కెప్టెన్ రోహిత్ శర్మ 13, రవీంద్ర జడేజా 16 పరుగులు చేశారు. ఫాస్ట్ బౌలర్ మిచెల్ స్టార్క్ కంగారూల నుంచి అత్యధికంగా 5 వికెట్లు పడగొట్టాడు. సీన్ అబాట్ మూడు వికెట్లు, నాథన్ ఎల్లిస్ రెండు వికెట్లు తీశారు.

- Advertisement -
Read Also: Delhi Liquor Scam లో ఊహించని ట్విస్ట్ ఇచ్చిన ఈడీ

Follow us on: Google News  Koo

 

Read more RELATED
Recommended to you

Latest news

Must read

భువనేశ్వరి బూతుల ఆడియో వైరల్.. తీవ్రంగా స్పందించిన టీడీపీ..

ఏపీలో రాజకీయాలు వేడెక్కాయి. పోలింగ్‌కు రెండు వారాలు మాత్రమే సమయం ఉండటంతో...

వైసీపీకి భారీ షాక్.. మరో కీలక దళిత నేత రాజీనామా

ఎన్నికల పోలింగ్ వేళ అధికార వైఎస్ఆర్‌సీపీకి భారీ షాక్ తగిలింది. గుంటూరు...