యువ భారత్ అదరగొట్టింది. ధర్మశాల వేదికగా ఇంగ్లాండ్ జట్టుతో జరుగుతున్న ఐదో టెస్టులో ఇన్నింగ్స్ తేడాతో ఘన విజయం సాధించింది. 259 పరుగుల లోటుతో రెండో ఇన్నింగ్స్ను ఆరంభించిన ఇంగ్లీష్ జట్టును 195...
భారత దిగ్గజ స్పిన్నర్ అశ్విన్ మరో మైలు రాయి అందుకున్నాడు. ధర్మశాల వేదికగా ఇంగ్లండ్ తో జరుగుతున్న ఐదో టెస్టులో చోటు దక్కించుకున్న అశ్విన్.. తన కెరీర్లో 100 టెస్టులు ఆడిన 14వ...
IND vs ENG | రాంచీ వేదికగా ఇంగ్లండ్తో జరిగిన నాలుగో టెస్టులో భారత్ 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో ఐదు మ్యాచ్ల సిరీస్ను రోహిత్ సేన 3-1తో...
రాజ్కోట్ వేదికగా జరుగుతున్న ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ మూడో టెస్టులో రోహిత్ సేన పట్టు బిగిస్తోంది. మూడో రోజు ఆటలో భారత ప్లేయర్లు అదరగొట్టారు. ఓవర్ నైట్ స్కోర్ 207/2 పరుగుల వద్ద...
IND vs ENG | రాజ్కోట్ వేదికగా మూడో టెస్టులో భారత్ జట్టుకు ఇంగ్లాండ్ ధీటుగా సమాధానమిస్తోంది. రెండో రోజు ఆట ముగిసే సరికి ఇంగ్లీష్ టీమ్ రెండు వికెట్ల నష్టానికి 207...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...