పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆ రాష్ట్ర ఎమ్మెల్యేల వేతనాలను నెలకు రూ.40,000 వరకు పెంచుతున్నట్లు ప్రకటించారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే బెంగాల్ ఎమ్మెల్యేల వేతనాలు...
దేశం పేరు మారిస్తే పేదల జీవితాల్లో వచ్చే మార్పు ఏమిలేదని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి విమర్శించారు. బీజేపీ వల్ల ప్రజలకు ముప్పు ఏర్పడిందన్నారు. దీనికి మణిపూర్ అల్లర్లు నిదర్శనమన్నారు. 2014లో ఎన్డీఏ...
ఇండియా పేరు మార్పుపై దుమారం రేగుతోంది. దేశం పేరును ఇండియా నుంచి భారత్ గా మారుస్తున్నారనే ప్రచారం ఊపందుకుంది. పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లోనే బిల్లు సైతం ప్రవేశపెడుతున్నారనే చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...