Tag:india

దక్షిణాఫ్రికాతో రెండో టెస్టు..వారికి అవకాశం దక్కేనా?

దక్షిణాఫ్రికాతో జరగబోయే రెండో టెస్టు కోసం టీమ్ఇండియా సిద్ధమవుతోంది . ఇందుకోసం ఇప్పటికే ప్రాక్టీస్​ను ప్రారంభించింది. దక్షిణాఫ్రికా గడ్డపై సెంచూరియన్ వేదికగా జరిగిన తొలి టెస్టులో ఘనవిజయం సాధించింది టీమ్ఇండియా. ప్రస్తుతం రెండో...

భారత్ లో మళ్లీ పెరిగిన కరోనా కేసులు..220 మంది ప్రాణాలు తీసిన మహమ్మారి!

భారత్ లో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. మరోవైపు కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తుంది. థర్డ్ వేవ్ ముంచుకొస్తున్న నేపథ్యంలో కేసుల సంఖ్య పెరగడం  కలవరపెడుతున్నాయి. తాజాగా 24 గంటల...

ముగిసిన టీమిండియా రెండో ఇన్నింగ్స్..దక్షిణాఫ్రికా లక్ష్యం ఎంతంటే?

దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్​లో టీమ్​ఇండియా 174 పరుగులకు ఆలౌట్​ అయింది. ఫలితంగా.. మొదటి ఇన్నింగ్స్ ఆధిక్యంతో (130) కలుపుకుని ప్రత్యర్థి జట్టు ముందు 305 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది....

కరోనా అప్డేట్: భారత్ లో పెరిగిన కేసుల సంఖ్య

భారత్ లో మరోసారి కరోనా కేసులు పెరిగాయి. కొత్తగా ఏడు వేలకు పైగా కేసులు బయటపడ్డాయి.  మరోవైపు కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్​ కేసులు సంఖ్య 415కు చేరుకుంది. తాజాగా కేసుల సంఖ్య...

ఒకే నంబర్‌ నుంచి 20 కోట్ల స్పామ్‌ కాల్స్‌..సంచలన నిజాలు వెల్లడించిన ట్రూకాలర్

కాలర్‌ ఐడెంటిఫికేషన్ యాప్ ట్రూకాలర్ భారత్‌లో స్పామ్‌కాల్స్‌కు సంబంధించి ఆసక్తికరమైన విషయాన్ని తెలిపింది. ఈ ఏడాదిలో ఒకే ఫోన్ నంబర్‌ నుంచి 202 మిలియన్‌ (సుమారు 20.2 కోట్లకుపైగా) స్పామ్‌కాల్స్‌ (Spam Calls)...

చాపకింద నీరులా విస్తరిస్తున్న ఒమిక్రాన్‌..దేశంలో మొత్తం కేసులు ఎన్నంటే?

కరోనా కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ చాపకింద నీరులా అన్ని రాష్ట్రాలకు విస్తరిస్తుంది. ఇప్పటివరకు ఈ వేరియంట్ 12 రాష్ట్రాలకు పాకగా..మొత్తం ఒమిక్రాన్‌ కేసుల సంఖ్య 200 దారినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ మంగళవారం వెల్లడించింది. అత్యధికంగా...

ఇండియా-దక్షిణాఫ్రికా టెస్టు సిరీస్..అభిమానులకు నిరాశ..!

దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్​లో తలపడేందుకు టీమ్ఇండియా సన్నద్ధమవుతోంది. డిసెంబర్ 26న సెంచూరియన్ వేదికగా తొలి టెస్టు జరగనుంది. అయితే ఆ దేశంలో కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ విజృంభిస్తున్న దృష్ట్యా..ఈ సిరీస్​ నిర్వహణకు...

కరోనా అప్డేట్..289 మంది ప్రాణాలు తీసిన మహమ్మారి

దేశంలో కరోనా కేసుల సంఖ్య క్రితం రోజుతో పోలిస్తే స్వల్పంగా తగ్గాయి. కొత్తగా 7,145 కేసులు నమోదయ్యాయి. మరో 289 మంది ప్రాణాలు కోల్పోయారు. 24 గంటల వ్యవధిలో 8,706 మంది కోలుకున్నారు....

Latest news

బిగ్ బ్రేకింగ్… మహేష్ బాబుకి ఈడీ నోటీసులు

టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబుకి(Mahesh Babu) బిగ్ షాక్ తగిలింది. మనీ లాండరింగ్ కేసులో మంగళవారం ఈడీ(ED) ఆయనకు నోటీసులు జారీ చేసింది. ఏప్రిల్...

KTR | మేడిగడ్డ బ్యారేజీ కేసులో కేటీఆర్ కి భారీ ఊరట

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...

Gold Prices | ఇండియాలో రూ. లక్ష వైపు పరుగులు పెడుతున్న బంగారం ధరలు

Gold Prices | ప్రపంచ వాణిజ్య యుద్ధం, US డాలర్ బలహీనతపై పెరుగుతున్న భయాలు పెట్టుబడిదారులను బంగారం కొనుగోలు వైపు నెడుతున్నాయి. దీంతో మల్టీ కమోడిటీ...

Must read

బిగ్ బ్రేకింగ్… మహేష్ బాబుకి ఈడీ నోటీసులు

టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబుకి(Mahesh Babu) బిగ్ షాక్ తగిలింది....

KTR | మేడిగడ్డ బ్యారేజీ కేసులో కేటీఆర్ కి భారీ ఊరట

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట...