భారత్, న్యూజిలాండ్ జట్లు మరో రసవత్తర పోరుకు సిద్ధమయ్యాయి. ప్రతిష్ఠాత్మక ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2021లో ఆదివారం కీలక మ్యాచ్లో తలపడనున్నాయి. రెండు జట్లూ పాకిస్థాన్తో ఓటమిపాలైన నేపథ్యంలో సెమీస్కు అర్హత సాధించాలంటే...
పాకిస్థాన్తో జరిగిన తొలి మ్యాచ్లో టీమ్ఇండియా ఆల్రౌండర్ హార్దిక్ పాండ్య కుడిచేయి భుజానికి గాయమైంది. అయితే.. అతడు బౌలింగ్ చేయడం ఇక కష్టమే అని అందరూ భావించారు. కానీ, బుధవారం నెట్స్లో బౌలింగ్...
టీ20 ప్రపంచకప్లో భాగంగా టీమ్ఇండియాతో తలపడేందుకు సిద్ధమవుతున్న న్యూజిలాండ్ జట్టుకు మరో షాక్ తగిలింది. ఇప్పటికే కాలి పిక్క భాగంలో చీలిక కారణంగా జట్టుకు దూరమవుతున్నట్లు ఫెర్గుసన్ ప్రకటించగా..ఇప్పుడు మరో ఆటగాడు మార్టిన్...
పబ్జీ గేమ్ అంటే ఇష్టపడని వాళ్లు ఉండరు. ఆ గేమ్కు యూత్ ఎలా అతుక్కుపోతుందో అందరికీ తెలిసిందే. చైనా యాప్ కావడం వల్ల ఆ గేమ్ను ఇండియాలో బ్యాన్ చేశారు. దీంతో పబ్జీ...
దుబాయ్లో అద్భుతం జరిగింది. టీ20 వరల్డ్ కప్ 2021 భాగంగా దుబాయ్ వేదికగా జరిగిన మ్యాచ్లో పాకిస్థాన్ చారిత్రాత్మక విజయాన్ని సొంతం చేసుకుంది. పాకిస్థాన్ ఓపెనర్ల దూకుడుకు టీమిండియా చేతులెత్తేసింది. భారత్ ఇచ్చిన...
ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్ల మంది క్రికెట్ అభిమానులు తమ టీవీలకు అతుక్కుపోయే సమయం వచ్చింది. దాదాపు 30,000 మంది ప్రేక్షకులు ఆదివారం దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో ఉత్కంఠ మ్యాచును వీక్షించేందుకు సిద్ధమయ్యారు.
భారత్ వర్సెస్...
భారత్, ఇంగ్లండ్ మధ్య అర్ధాంతరంగా నిలిచిపోయిన ఐదో టెస్టును వచ్చే ఏడాది నిర్వహించనున్నట్లు ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) శుక్రవారం స్పష్టం చేసింది. ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్ కోసం ఈ ఏడాది...
టి20 ప్రపంచకప్ 2021 ఫైనల్లో టీమిండియా- పాకిస్తాన్ తలపడితే బాగుంటుందని టీమిండియా మాజీ దిగ్గజం సునీల్ గావస్కర్ తన అభిప్రాయాన్ని వెల్లడించాడు. ఇది నా ఒక్కడి కోరిక కాదని.. ఐసీసీ కౌన్సిల్ నుంచి...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...