సంగీత ప్రియులకు శుభవార్త. ఇంతకాలం పెయిడ్ సర్వీసుగా ఉన్న యూట్యూబ్ మ్యూజిక్ని ఇకపై కస్టమర్లకు ఫ్రీగా అందివ్వాలని గూగుల్ నిర్ణయించింది. ఈ ఆఫర్ అందుబాటులోకి వస్తే అచ్చంగా రేడియో తరహాలో ఇకపై సంగీతాన్ని...
ఆగస్టులో భారతదేశంలో 20 లక్షకు పైగా ఖాతాలను వాట్సాప్ సంస్థ మూసివేసింది. వాట్సాప్ నెలవారి నివేదిక నుంచి ఈ సమాచారం బయటకు వెల్లడైంది. వాట్సాప్ భారతదేశంలో జూన్ 16 నుంచి జూలై 31...
ఆస్ట్రేలియాతో జరుగుతున్న ఏకైక పింక్బాల్ టెస్టులో భారత ఓపెనర్ స్మృతి మంధాన చూడచక్కని షాట్లతో అలరిస్తోంది. ఈ క్రమంలో ఆమె అరుదైన ఘనత సాధించింది. పింక్బాల్ టెస్టులో తొలి సెంచరీ చేసిన తొలి...
కరోనా కారణంగా మరోసారి భారత్ లో అంతర్జాతీయ విమానాలపై నిషేధాన్ని అక్టోబర్ 31 వరకు పొడిగిస్తూ డీజీసీఏ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. వీటిని అన్ని ఎయిర్లైన్స్ సంస్థలకు,...
ఐపీఎల్ 2020 మ్యాచులు రసవత్తర పోటీని తలపిస్తున్నాయ, కొత్త రికార్డులు క్రియేట్ చేస్తున్నారు ఆటగాళ్లు, అంతేకాదు బ్యాట్స్ మెన్స్ చెలరేగిపోతున్నారు. సన్రైజర్స్ హైదరాబాద్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్లో రషీద్...
కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తోంది, చైనాలో పుట్టిన ఈ వైరస్ ఇప్పటికే మూడు కోట్ల మందికి తొమ్మిది నెలల్లో పాకింది, అయితే ఇప్పుడు చైనా ఈ కరోనా నుంచి కాస్త కోలుకుంది.. కాని...
చైనా నుంచి చాలా వస్తువులు మన దేశం దిగుమతి చేసుకోవడం లేదు.. మరీ ముఖ్యంగా చైనా భారత్ సరిహద్దుల్లో జరిగిన వివాదం తర్వాత చాలా వరకూ చైనా వస్తువులు మన దేశంలో బ్యాన్...
రఫేల్ యుద్ధ విమానాలు మొత్తానికి మన దేశానికి వచ్చేశాయి....ఫైనల్ గా అంబాలా ఎయిర్ బేస్ లో ల్యాండ్ అయ్యాయి.ఫ్రాన్స్ నుంచి మన దేశానికి వచ్చాయి. దీనికి సంబంధించి 2016 లోనే ఒప్పందం కుదిరింది.దాదాపుగా...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...