ఐపీఎల్ 2020 ముగిసిపోయింది, ముంబై జట్టు విజయం సాధించింది, ఈసారి టైటిల్ ముంబై గెలిచింది, అయితే వచ్చే ఏడాది ఐపీఎల్ కి సన్నాహాలు మొదలు అవుతున్నాయి, మరో ఆరు నెలల్లో ఐపీఎల్ జరుగనుంది....
ఏప్రిల్ - మే మధ్య జరగాల్సిన ఐపీఎల్ 13వ సీజన్ పోటీలు ఈ కరోనా వైరస్ కారణంగా వాయిదా పడుతూ వచ్చాయి, చివరకు ఏకంగా ఏప్రిల్ నుంచి నాలుగు నెలలు వెనక్కి వెళ్లిపోయాయి,...
ఐపీఎల్ సీజన్ ఈసారి రసవత్తరంగా సాగుతోంది...కోల్కతా నైట్రైడర్స్తో జరిగిన మ్యాచ్లో ఓటమి పాలైన రాజస్తాన్ రాయల్స్ టోర్నీ నుంచి నిష్క్రమించింది, దీంతో రాజస్ధాన్ అభిమానులు షాక్ అయ్యారు, 192 పరుగులు కొట్టే క్రమంలో...
ప్లే ఆఫ్ రేసులో నిలవాలని ఆశించిన పంజాబ్ జట్టు ఆశలు అడియాశలు అయ్యాయి, చివరకు చెన్నై వారి ఆశలపై నీరు చల్లింది...చెన్నై సూపర్ కింగ్స్ 9 వికెట్ల తేడాతో కింగ్స్ ఎలెవన్ పంజాబ్...
ఐపీఎల్ పరుగుల సునామీ సృష్టిస్తోంది.. సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తోంది, హిట్టర్లు ఒక్కొక్కరు బయటపడుతున్నారు ఈసీజన్లో, మొన్న కింగ్స్ ఎలెవన్ పంజాబ్, ఆ తర్వాత చేజింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ పరుగుల మోత...
ఈ ఐపీఎల్ సీజన్లో సీఎస్కే దుమ్ముదులిపేస్తోంది. నిన్న జరిగిన మ్యాచ్ లో అరంగేట్రం చేసిన ఇద్దరు బ్యాట్స్ మెన్స్ చెలరేగిపోయారు,. వరుసగా మూడు మ్యాచ్ల్లో పరాజయం చవిచూసిన సీఎస్కే.. ఆదివారం కింగ్స్...
ఐపీఎల్ స్టార్ట్ అయి రెండు వారాలు పూర్తికాగా ఇందులో రెండు సూపర్ ఓవర్ మ్యాచ్ లు కూడా జరిగాయి... ఈ ఐపీఎల్ లో సిక్సర్లు మైదానాన్ని దాటితే ఫోర్లు పదే పదే బౌండరీ...
ఆదిలాబాద్లో(Adilabad) ఉన్న సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(CCI) ఫ్యాక్టరీ విషయంలో కేంద్ర ప్రభుత్వం కుట్రలు పన్నుతోందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) ఆరోపించారు....
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్కు(Gaddam Prasad Kumar) మాజీ మంత్రి హరీశ్రావు(Harish Rao) లేఖ రాశారు. నక్షత్రం గుర్తు లేని ప్రశ్నలకు సమాధానాలు...
తెలంగాణలో పార్టీ ఫిరాయించిన నేతలపై అనర్హత వేటు వేయాలని కోరుతూ బీఆర్ఎస్.. సుప్రీంకోర్టును(Supreme Court) ఆశ్రయించింది. ఈ పిటిషన్పై మంగళవారం విచారణ జరగింది. ఇందులో భాగంగా...