Tag:Ipl

ముగిసిన ఐపీఎల్​ మెగా వేలం..వారికి కళ్లు చెదిరే ధర!

రెండు రోజుల పాటు సాగిన ఐపీఎల్​ 2022 మెగావేలం విజయవంతంగా ముగిసింది. మొత్తంగా ఈ మెగా వేలంలో 204 ప్లేయర్లు అమ్ముడు పోయారు. వీరిలో 67 మంది విదేశీ ఆటగాళఅలు ఉన్నారు. వీరి...

IPL Auction: రెండో రోజు వేలంలోకి వచ్చే ఆటగాళ్లు వీళ్లే

ఐపీఎల్ మెగా వేలం విజయవంతంగా ముగిసింది. మొత్తం10 ఫ్రాంచైజీలు భారతీయ, విదేశీ ఆటగాళ్ల కోసం అధికంగా ఖర్చు చేశాయి. ఇషాన్ కిషన్ రూ.15.25 కోట్తో అత్యంత ఖరీదైన ఆటగాడిగా మారాడు. ఇక ఇవాళ...

రెండో రోజు ఐపీఎల్ వేలం..ఫ్రొంఛైజీల వ‌ద్ద డ‌బ్బు ఎంతంటే?

ఐపీఎల్ తొలి రోజు వేలం పూర్తైంది. కాగ తొలి రోజు ఫ్రొంఛైజీలు ఆట‌గాళ్ల‌పై కాసుల వ‌ర్షం కురిపించాయి. తొలి రోజు లక్నో సూప‌ర్ జాయింట్స్ ఏకంగా రూ. 52.10 కోట్లు వెచ్చించి.. 11...

IPL Auction: అత్యధిక ధర పలికిన బౌలర్లు వీరే..!

ఐపీఎల్ తొలి రోజు వేలం పూర్తైంది. ఈ వేలంలో బౌలర్లు మంచి ధర పలికారు. టీమ్‌ఇండియా ఫాస్ట్‌బౌలర్‌ దీపక్‌ చాహర్‌ను చెన్నై సూపర్‌ కింగ్స్‌ దక్కించుకుంది. అతడిని రూ.14 కోట్లకు సీఎస్కే సొంతం...

ఐపీఎల్ మెగా వేలం: ఇప్పటివరకు అమ్ముడుపోయిన ప్లేయర్లు వీరే..!

ఐపీఎల్ మెగా వేలం కొనసాగుతుంది. కాగా ఇప్పటివరకు ఇండియా యంగ్ ప్లేయర్ శ్రేయాస్ అయ్యర్ ఇప్పటివరకు అత్యధిక ధర పలికాడు. కనీస ధర రూ.2 కోట్లతో వేలల్లోకి రాగా ఢిల్లీ, కేకేఆర్ అతడిని...

ఐపీఎల్​ మెగా వేలం..ఏ ఫ్రాంఛైజీ వద్ద ఎంత సొమ్ము ఉందంటే?

ఐపీఎల్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న మెగా వేలం వచ్చేసింది. ఫిబ్రవరి 12,13 వ తేదీల్లో బెంగళూరు వేదికగా మేలం జరగనుంది. మొత్తం పది ఫ్రాంచైజీలు ఇప్పటికే 33 మంది ఆటగాళ్లను రిటెయిన్ చేసుకున్నాయి....

నేడే ఐపీఎల్‌ 2022 వేలం..బరిలో 512 ఆటగాళ్లు

ఐపీఎల్​ 2022 సీజన్ కోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఐపీఎల్‌ 2022 వేలం రానే వచ్చింది. బెంగళూరులో శనివారం, ఆదివారం ఈ వేలం జరగనుంది. పాత 8 జట్లతో పాటు ఈ సీజన్‌లో కొత్తగా...

IPL 2022: ఆ మ్యాచ్​లకు స్టార్ ప్లేయర్స్ దూరం!

ఐపీఎల్​ 2022 సీజన్ కోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ నెల 12, 13 తేదీల‌లో మెగా వేలం జరగనుంది. ఈ ఏడాది 10 జట్లు పాల్గొనబోతున్నాయి. కొత్తగా ల‌క్నో, అహ్మ‌దాబాద్ ఫ్రొచైంజ్ లు...

Latest news

Sri Rama Navami | శ్రీరామనవమి రోజు వీటిని నైవేద్యంగా పెడితే కోరికలు నెరవేరుతాయి!!

శ్రీరామనవమి(Sri Rama Navami) రోజు ప్రసాదాలు అనగానే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా చేసేవి పానకం, వడపప్పు. అయితే, ఆరోజు కొన్ని ప్రత్యేకమైన ప్రసాదాలు శ్రీరామునికి నైవేద్యంగా...

PM Modi | భారత్ శ్రీలంక మధ్య కుదిరిన ఏడు అవగాహన ఒప్పందాలు

ప్రధాని మోదీ(PM Modi) శనివారం శ్రీలంకలో పర్యటించారు. పర్యటనలో భాగంగా ఇరు దేశాలు పలు కీలక ఒప్పందాలు చేసుకున్నాయి. హిందూ మహాసముద్ర ప్రాంతంలో చైనా తన...

KCR | కాంగ్రెస్ పై కేసీఆర్ సమర శంఖారావం.. ఆ వేదిక నుంచే!

BRS పార్టీ రజతోత్సవ వేడుకల సందర్భంగా బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్(KCR) శనివారం ఎర్రవెల్లిలోని తన నివాసంలో పార్టీ నాయకులతో సన్నాహక సమావేశం నిర్వహించారు....

Must read

Sri Rama Navami | శ్రీరామనవమి రోజు వీటిని నైవేద్యంగా పెడితే కోరికలు నెరవేరుతాయి!!

శ్రీరామనవమి(Sri Rama Navami) రోజు ప్రసాదాలు అనగానే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా...

PM Modi | భారత్ శ్రీలంక మధ్య కుదిరిన ఏడు అవగాహన ఒప్పందాలు

ప్రధాని మోదీ(PM Modi) శనివారం శ్రీలంకలో పర్యటించారు. పర్యటనలో భాగంగా ఇరు...