ఇండియాలో కరోనా మహమ్మారి కల్లోలం సృష్టిస్తుంది. ఈ మహమ్మారి వల్ల చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. కరోనా వచ్చిన వారు నానా తంటాలు పడుతున్నారు. కరోనా పాజిటివ్ వచ్చిందంటే సరైన ఆహరం తీసుకుంటూ...
బాలీవుడ్ బిగ్బీ అమితాబ్ బచ్చన్ ఇంట్లో మరోసారి కరోనా కలకలం రేగింది. ముంబయిలోని అమితాబ్ ఇంట్లో పని చేస్తున్న ఓ ఉద్యోగికి కరోనా సోకింది. మిగతా వారికి నెగెటివ్ వచ్చింది. అయితే వారు...
యాషెస్ సిరీస్లో భాగంగా అడిలైడ్ మైదానంలో ఆస్ట్రేలియా-ఇంగ్లాండ్ మధ్య రెండో టెస్టు జరుగుతోంది. కాగా, ఈ మ్యాచ్ కోసం పనిచేస్తున్న బ్రాడ్కాస్ట్ సిబ్బందిలో ఒకరికి కరోనా పాజిటివ్గా తేలడం ఆటగాళ్లను కలవరపెడుతోంది.
అడిలైడ్ వేదికగా...
కరోనా లక్షణాలు చాలా మందికి బయటకు కనిపించడం లేదు.. ఇప్పుడు వర్షాకాలం భారీ వర్షాలు కురుస్తున్నాయి, ఈ సమయంలో జలుబు కూడా చాలా మందికి వస్తుంది, అయితే ఈ సమయంలో ఇది సాధారణ...
కరోనా వైరస్ ప్రతీ ఒక్కరిని భయాందోళనకు గురిచేస్తోంది... ఈ మహమ్మారికి అడ్డుకట్ట వేయాలంటే ప్రతీ ఒక్కరు ఇంట్లోనే ఉండాలని సూచిస్తున్నారు.. అయితే గుంటూరు జిల్లాలో ఒక వ్యక్తికి కరోనా లక్షణాలు ఉన్న నేపధ్యంలో...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...