తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని(Revanth Reddy) తమిళనాడు డీఎంకే నేతలు ఈరోజు ఢిల్లీ కలిశారు. ఈ నెల 22న చెన్నై వేదికగా జాయింట్ యాక్షన్ కమిటీ(JAC) సమావేశం జరగనుందని, అందులో పాల్గొనాలని కోరారు....
నిన్న హైదరాబాదులోని రైతుబంధు సమితి ప్రధాన కార్యాలయంలో SERP ఉద్యోగ సంఘాల స్టేట్ జేఏసీ తరఫున ఎమ్మెల్సీ & రైతు బంధు కమిటీ రాష్ట్ర చైర్మన్ పల్లా రాజేశ్వర్ రెడ్డిని కలిశారు. ఈ...
సగం నెల గడుస్తున్నా తెలంగాణలో సెర్ప్ ఉద్యోగులకు జీతాలు అందలేదు. దీంతో సెర్ప్ ఉద్యోగుల కుటుంబాలు అవస్థలు పడుతున్నారు. ఈ విషయమై తమకు జీతాలు తక్షణమే చెల్లించాలంటూ సెర్ప్ ఉద్యోగుల జెఎసి నేతలు...
ఆర్టీసీ కార్మికులు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు... కార్మికులు విషయంలో సర్కార్ దిగొచ్చెంతవరకు వారు తమ నిరసనలు ఆపేటట్లు కనిపించకున్నారు... తాజాగా తెలంగాణ రాష్ట్ర రాజకీయ నాయకులతో అశ్వద్దామరెడ్డి సమావేశం అయ్యారు...
ఈ...
తెలంగాణ సర్కార్ వాహనాల నెంబర్ ప్లేట్స్(Number Plates) విషయంలో కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. రవాణా శాఖ రాష్ట్రంలో ఏప్రిల్ 1, 2019 కి ముందు...