ఏపీ అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఎంపీ రఘురామ కృష్ణంరాజు చుట్టు రాజకీయ వివాదం తీవ్రమవుతోంది... సొంత పార్టీ ఎంపీపైనే ఎమ్మెల్యేలు కేసులు పెడుతున్నారు... తమను కించపరిచే విధంగా ఎంపీ రఘురామ కృష్ణంరాజు...
సంచలనాల దర్శకుడు రాంగోపాల్ వర్మ డైరెక్షంలో తెరకెక్కుతున్న చిత్రం అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు... గతంలో ఈ చిత్రానికి కమ్మరాజ్యంలో కడప రెడ్లు అనే టైటిల్ ను ఫిక్స్ చేసినప్పటికీ కొన్ని పరిస్థితుల...
శీతాకాల అసెంబ్లీ సమావేశాల్లో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మహిళలపై జరుగుతున్న అక్రమాలపై స్పందించారు... ఈక్రమంలో పెళ్ళిళ్ల మ్యాటర్ ను మరోసారి ప్రస్తావించారు....
అద్యక్షా ... పెద్ద పెద్ద నాయకులు ఒకరు సరిపోరని...
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగత సహాయకుడు నారాయణ అనారోగ్యంతో మృతిచెందారు. దీంతో వైయస్ కుటుంబంలో విషాదం అలముకుంది ఆయన ఎంతో కాలంగా వైయస్ కుటుంబంలో నమ్మిన వ్యక్తిగా ఉన్నారు.....
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సీరియస్ అయ్యారు... ఇటీవలే చిత్తూరు జిల్లా బీ కొత్తకోట మండలం గుట్టపాళ్యం గ్రామానికి చెందిని ఐదేళ్ల చిన్నారిపై ఓ...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...