అసెంబ్లీ, రెవిన్యూ డివిజన్, జిల్లా స్థాయిల వరకు మూడంచెల్లో ఐసోలేషన్ వార్డులు, క్వారంటైన్ ఏర్పాట్లు చేసిన ఘనత ఏపీ ప్రభుత్వానిదే అని ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. విదేశాల నుంచి వచ్చిన వారందరిని వైద్యులు...
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు టీడీపీ నేత నారాలోకేశ్... నెలకి హైకోర్టు లో ఆరు మొట్టికాయలు, సుప్రీంకోర్టులో మూడు తలంటులు...
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పులివెందుల నుంచి ప్రాతినిధ్యం వహించారు... ఎప్పటి నుంచో పులివెందుల సెగ్మెంట్ వైఎస్ ఫ్యామిలీకి కంచుకోట... ప్రభుత్వాలు వస్తుంటాయి పోతుంటాయి...
ఏపీ అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆపరేషన్ ఆకర్షన స్టార్ట్ చేసింది... మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎవరినైతే పార్టీ విధేయులని భావిస్తారో, ఎవరైతు టీడీపీ పునాదులని భావిస్తారో వారిని వైసీపీలో చేర్చుకునేందుకు...
కరోనా పెద్ద విషయం కాదని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారని టీడీపీ నేత బుద్దా వెంకన్న ఆరోపించారు... ఇట్ కమ్స్ అండ్ ఇట్ గోస్. థిస్ ఇస్ నిరంతర ప్రక్రియ...
10 నెలల్లో 50 వేల కోట్లు అప్పు చేసి దేశంలోనే అప్పులు చేసి ప్రజల్ని ముంచే ముఖ్యమంత్రుల జాబితాలో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నెంబర్ 1 స్థానంలో ఉన్నారని...
ఇరు తెలుగు రాష్ట్రాల ప్రజలను కరోనా వైరస్ భయబ్రాంతులకు గురి చేస్తుంది.. ఇప్పటివరకు ఏపీలో రెండు పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయని మంత్రి ఆళ్ల నాని స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.... అయితే...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...