అనిల్ రావుపుడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం సరిలేరు నీకెవ్వరు... ఈ చిత్రంలో మహేష్ బాబు హీరోగా రష్మిక హీరోయిన్ గా నటించింది... విజయశాంతి కూడా ఈ మూవీలో ప్రత్యేకంగా కనిపించనుంది... ఈ చిత్రం...
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మూడుముక్కలాటతో రైతులు ఆందోళనతో చనిపోతున్నారని టీడీపీ నేత లోకేశ్ మండిపడ్డారు. రైతు కూలీ నందిపాటి గోపాలరావుగారు మృతి చెందిన ఘటన నన్ను తీవ్రంగా కలచి వేసింది.
జై...
మల్లాది విష్ణు వైసీపీలో ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు ..అయితే తాజాగా ఆయనకు కీలక పదవి ఇచ్చారు సీఎం జగన్మోహన్ రెడ్డి. ..ఏపీ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్గా మల్లాదిని నియమిస్తూ ఇవాళ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ...
ఏపీలోవైయస్ జగన్ సర్కారు గ్రామ సచివాలయ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. జనవరి 11 నుంచి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. జనవరి 31 అర్ధరాత్రి వరకు దరఖాస్తు చేసుకునే...
ఇటీవలే నటుడు పోసాని కృష్ణమురళి తన సహానటుడు 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీరాజ్ పై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి... రాజధానిలో ధర్నాలు చేసే వారందరు టీడీపీ పెయిడ్ ఆర్టిస్టులని పృథ్వీ...
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి తమిళనాడు అధికార ముఖ్యమంత్రి పళని స్వామి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలు అందరు ఒక్క సారిగి జగన్...
ప్రస్తుతం ఏపీలో మూడు రాజధానుల వ్యావహారం హాట్ టాపిక్... రాజధానిని అమరావతిలోనే ఉంచాలని అక్కడి రైతులు ధర్నాలు చేస్తున్నారు... వారికి మద్దతుగా ప్రతిపక్ష టీడీపీ అలాగే జనసేన పార్టీలతో పాటు సీపీఐ పార్టీ...
ఏపీ మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టికి చెందిన 151 మంది వైసీపీ ఎమ్మెల్యేలకు దిమ్మతిరిగే ఆన్సర్ ఇచ్చారు... తాజాగా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...