ఏపీ ముఖ్యమంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మూడేళ్ల సీఎంగా మిగిలిపోతారా అంటే అవుననే అంటున్నారు సీపీఐ జాతీయ నాయకులు నారాయణ... తాజాగా ఆయన మీడియా సమావేశంలో...
అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఏపీలో మూడు రాజధానులు రావచ్చని ప్రకటించారు... ఇక ఆయన ప్రకటనతో రాజధాని ప్రాంతంలో రైతులు నిరసనలు చేస్తున్నారు...
ప్రస్తుతం ఏపీలో మూడు రాజధానుల వ్యవహారం హీటెక్కుతోంది... ఇన్ సైడర్ ట్రేడింగ్ పేరుతో గతంలో టీడీపీ నాయకులు అక్రమంగా తక్కువ ధరలకు అనుకూలంగా ఉన్న వారి పేర్లమీద అలాగే బినామీ పేర్లమీద భుములు...
అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ మరోసారి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు... గతంలో పవన్ కళ్యాణ్ టీడీపీకి వ్యతిరేకంగా అమరావతి రాజధానిలో...
ఏపీలో మూడు రాజధానుల వ్యవహారం రాజకీయాల్లో హీటెక్కిస్తోంది... టీడీపీ, జనసేనలు మూడు రాజధానుల ప్రతిపాధనను వ్యతిరేకిస్తున్నాయి.. ఇక బీజేపీలో మాత్రం భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి... రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి మూడు రాజధానులకు...
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు పార్టీకి చెందిన ఇద్దరు రాయలసీమ నేతలు త్వరలో షాక్ ఇవ్వనున్నారా అంటే అవునే అంటున్నారురాజకీయ విశ్లేషకుల..... 2019 ఎన్నికల్లో పార్టీ అధికారం కోల్పపోయిన తర్వాత తమ్ముళ్లు ఎవరిదారి...
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పంచులు వేశారు... జగన్ పాలన చూస్తుంటే తుగ్లక్ పాలన మరిపిస్తోందని ఎద్దేవా చేశారు.. తాజాగా పార్టీ కార్యాలయంలో...
అన్ని ప్రాంతాలు కలిసి ఉండలనుకున్నప్పుడు ప్రజల ఆకాంక్షలను చూస్తే చారిత్రకంగా ఉన్న ఒప్పందాలను అమలు చేయాలని బోస్టన్ కన్సల్టెంట్ గ్రూప్ అభిప్రాయపడింది.... అంతేకాదు రెండు ఆప్షన్లను సూచిందింది...
ఆప్షన్ 1
విశాఖ పట్నంలో గవర్నర్, సీఎం...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...