ఏడు నెలలుగా ముఖ్యమంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తవ్వుతోంది అవినీతి కాదని వైసీపీ ప్రభుత్వాన్ని పూడ్చిపెట్టడానికి గొయ్యి అని లేకేశ్ ఆరోపించారు. ఆధారాలు బయటపెట్టమని అడుగుతుంటే...
రాజధానిపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు... త్వరలోనే విశాఖకు రాజధాని ప్రకటన వస్తుందని అన్నారు.. తాజాగా మీడియాతో మాట్లాడి ఆయన ఈ వ్యాఖ్యలు...
మొన్నటి వరకూ అమరావతిని భ్రమరావతి అన్న ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి నిజాలు ప్రపంచానికి తెలిసాక కొత్త పాట మొదలుపెట్టారని టీడీపీ నేత లోకేశ్ ఆరోపించారు. చంద్రబాబు నాయుడు ఖర్చు చేసింది రూ.5...
ప్రస్తుతం ఏపీలో మూడు రాజధానులపై చర్చ జరుగుతోంది... ఇటీవలే ముఖ్యమంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అభివృద్ది వికేంద్రీకరణ దిశగా అడుగులు వేస్తున్నారు... అందుకే విశాఖకు ఎగ్జక్యూటివ్...
మూడు రాజధానులు విషయంలో ప్రధాన ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ వ్యవహరిస్తున్న వైఖరిని నిరసిస్తూ మాజీ ఎమ్మెల్యే విశాఖ అర్భన్ టీడీపీ అధ్యక్షుడు అబ్దుల్ రెహ్మన్ ఇటీవలే రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.. విశాఖకు...
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేడు విశాఖలో పర్యటించనున్నారు... అక్కడ పలు ప్రారంబోత్సవాలు చేయనున్నారు... విశాఖ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ కావచ్చన్న తర్వాత మొదటి సారి...
కేబినెట్ సమావేశం ముగిసింది... ఈ సమావేశంలో రాజధాని అంశంలో జీఎన్ రావు కమిటి నివేదికపై పూర్తి స్థాయిలో చర్చించారు... అలాగే స్థానికి సంస్ధల ఎన్నికలపై కూడా సుదీర్ఘంగా చర్చించినట్లు తెలుస్తోంది... ఈ సంధర్భంగా...
ఏపీ ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయం మంచిదని అన్నారు రాజ్యసభ సభ్యుడు టీ సుబ్బారామి రెడ్డి.... తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ... విశాఖకు ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ రావడం ఉపయోగకరంగా ఉంటుందని అన్నారు...
విశాఖ పారిశ్రామిక వేత్తలకు...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...