మద్యపాన నిషేధం కోసం ఏపీ ముఖ్యమంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముందడుగు వేస్తూనే ఉన్నారని లోకేశ్ అన్నారు. దాని ఫలితమే రాష్ట్రంలో మద్యం ఏరులై పారుతోందని...
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సైకోయిజం గురించి ప్రతీ అమ్మకి, ప్రతీ అక్కకి, ప్రతీ చెల్లికి చెప్పండని లోకేశ్ అన్నారు.. ప్రస్తుతం జగన్ సైకోయిజం...
టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మాజీ మంత్రి నారాలోకేశ్ పై అలాగే తనను విమర్శిస్తున్న టీడీపీ నేతలపై సంచలన వ్యాఖ్యాలు చేశారు.. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ... తాను హైందవ సంప్రదాయాన్ని గౌరవించలేదని...
ఏపీ అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఫైర్ బ్రాండ్... నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా తాజాగా సంచలన నిర్ణయం తీసుకున్నారు... తన నియోజకవర్గంలో ప్లాస్టిక్ ను తరిమికొట్టాలనే ఉద్దేశంతో ఆమె డిఫరెంట్ గా...
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు త్వరలో మరో బిగ్ షాక్ తగిలే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి... ప్రకాశం జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే అశోక్ రెడ్డి వైసీపీలో చేరాలని భావిస్తున్నారు... అంతేకాదు...
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ భారీ కౌంటర్ ఇచ్చారు.... జగన్ పూజలు చేస్తారో చేయరో తనకు తెలియదని...
గోదావరి నీటితో ఎటు చూసినా పచ్చని పైర్లతో దర్శనం ఇచ్చే పశ్చిమగోదావరి జిల్లాలో తాజాగా రక్తపు మరకలు కనిపించాయి.... జిల్లాకు చెందిన వైసీపీ నేతను టీడీపీ నాయకులు వేట కొడవళ్లతో, రాళ్లతో దాడి...
తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న సమయంలో టీడీపీ నేతలు ప్రతిపక్ష పార్టీగా ఉన్న వైసీపీని నిత్యం టార్గెట్ చేసేవారు.. ఆరోజుల్లో జగన్ సామాజిక వర్గం చేత జగన్ పై నిత్యం విమర్శలు...
శ్రీశైలం ఎడమ గట్టు టన్నెల్(SLBC) ప్రమాద ఘటనలో ఎనిమిది మంది చిక్కుక్కున్నారు. శనివారం ఉదయం నుంచి వారు ప్రాణాలతో పోరాడుతున్నారు. లోపల బురద, నీరు నిండిపోయి...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...